Category తెలంగాణ

‘సృష్టి’ తరహాలో మరో మోసం బట్టబయలు

– పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు – 12మంది ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24:‌ భాగ్యనగరంలో మరో సృష్టి కేసు వెలుగులోకి వచ్చింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సరోగసి పేరుతో దంపతుల నుంచి లక్షల్లో వసూలు…

హక్కులపై చైతన్యం కల్పించడమే ధ్యేయం

– వినియోగదారుల హక్కుల దినోత్స‌వంలో డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిని అవగాహన పరచడమంటే కుటుంబాలను అవగాహనపరచడమేనని, తద్వారా సమాజాన్ని మోసాల బారినుండి కాపాడడమేనని కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ అనితారెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం…

నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

– ప్రతి అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన బోర్డు – 27వ తేదీ వరకు మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ – అభ్యంతరాల పరిశీలన అనంతరం సెకండ్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో…

సోయాబీన్‌ రైతులకు న్యాయం చేయాలి

– కేంద్రానికి మంత్రి తుమ్మల విజప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్రంలో ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్‌ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌…

పోలీస్ సిబ్బందికి రివార్డులు

– అందజేసిన‌ అడిషనల్ డీజీపీ హైదరాబాద్,ప్రజాతంత్ర‌,డిసెంబర్ 23: తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ, విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం రివార్డులు అందజేశారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డు మేలాలో  భాగంగా అడిషనల్ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి శ్రీనివాసరావు ఉత్తమ సేవలు అందించిన 160 మంది సిబ్బందికి…

డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ మహబూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ న‌గ‌ర్‌ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ న‌గ‌ర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12…

మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23:‌భారత మాజీ ప్రధామంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ లోని త‌న‌ ‌నివాసంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణల దార్శనికుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడ‌ని, పరిపాలనలో ఆయన…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా ఏవోయూ వీసీ చక్రపాణి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యుడిగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌-చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ సెక్రటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ రహమత్‌ బుదిమాన్‌ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా…

పీవీ సంస్కరణలతోనే దేశం ముందంజ

– ఆయన సేవలు చిరస్మరణీయం – రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం హైద్రాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాని, భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత దేశానికి అందించిన మహనీయ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పీవీ  వర్ధంతి…