Category తెలంగాణ

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– నిందితులందరినీ పిలిచి విచారించిన ‘సిట్‌’ -‌పెన్‌‌డ్రైవ్‌ ‌డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం – నిశాంత్‌రావు ఆర్థిక లావాదేవీలపై ఆరా హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబర్‌25: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్‌ అధికారులు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు పిలిపించారు. రెండ్రోజుల క్రితమే ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన…

విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: అనాథ విద్యార్థులకు తిండి పెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్మస్‌ ‌పండుగ సందర్భంగా సిద్ధిపేటలో ఆనాథ విద్యార్థులను క‌లుసుకున్నారు. ఈ…

విలువల రాజకీయాలకు ప్రతీక వాజ్‌పేయి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో వాజ్‌పేయికి ఘ‌న నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం, మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు కొనియాడారు. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం…

ఉమ్మడి ఏపీ నాటి జ‌ల‌ దోపిడీ పునరావృతం

– పట్టించుకోని ప్రభుత్వం -మాజీ మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు సూర్యాపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌సమైక్యాంధ్రలో మాదిరిగానే జల దోపిడీ మొదలైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ ‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నీళ్లు దోపిడీకి గురవుతూ హక్కులకు భంగం వాటిలోతోందన్నారు.  ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేంట‌ని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నార‌ని మండిపడ్డారు.…

విలువలు క‌లిగిన మ‌హానేత వాజ్‌పేయి

– దేశ ర‌క్ష‌ణ‌కోసం ఎంతో కృషిచేశారు – స‌ర్వ‌శిక్ష అభియాన్ ఆయ‌న చ‌ల‌వే – 101 జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌దివంగత అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి మంచి వక్త, మంచి పరిపాలనాదక్షుడు, విలువలు కలిగిన మహా నేత అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కొనియాడారు.అటల్‌…

మహారాష్ట్రలో అదుపుతప్పి కారు బోల్తా

– ముగ్గురు మహిళలు, ఓ బాలిక దుర్మరణం – మృతులను కాగజ్‌నగర్‌ వాసులుగా గుర్తింపు కాగజ్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: క్రిస్మస్‌ పండగపూట దేశంలో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17మంది మృతిచెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే మహారాష్ట్రలో మరో ప్రమాదంలో నలుగురు…

అంద‌రూ ప్రేమ, ఆప్యాయతలతో జీవించాలి

– రాష్ట్ర ప్రజలకు క్రిస్టమస్‌ శుభాకాంక్షలు – బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి ప్రార్థనలు బయ్యారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ప్రపంచవ్యాప్తంగా శాంతి, సహనం, ప్రేమ, ఆప్యాయతలతో మానవులందరూ జీవించేలా ఆశీర్వాదాలు కలగాలని ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చరిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించి 125 సంవత్సరాలు…

వాజ్‌పేయి రాజ‌నీతిజ్ఞ‌త స‌దా స్మ‌ర‌ణీయం

~ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జ‌యంతి సంద‌ర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులోని ఆయ‌న‌ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు పుష్పాంజలి ఘటించారు. అటల్…

రేవంత్ కు విలువలు లేవనేది స్పష్టమైంది

– బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు విలువ‌ల‌ను దిగ‌జారుస్తున్నాయి ~బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలువదని మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు…