Category తెలంగాణ

కారు గుర్తు లేకుంటేనే 4వేల స‌ర్పంచ్‌ సీట్లు గెలిచాం

– ఆ గుర్తు వుంట‌ద‌నే రేవంత్ ఎంపీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌డంలేదు – ఇక్క‌డి మైనార్టీ గురుకులం నుంచి 19మంది డాక్ట‌ర్లు – సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టులు నిలిచిపోయాయి – కాంగ్రెస్ ఆయా.. బిజిలీ గ‌యా – మాజీ మంత్రి హ‌రీష్‌రావు జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24:  నూతన సర్పంచుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్…

త‌క్ష‌ణ వైద్యం కోసం 108 సేవ‌ల విస్త‌ర‌ణ‌

– మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజలకు వేగవంతమైన, అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 108 అత్యవసర సేవలను విస్తరిస్తున్న‌ద‌ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మచ్చుపేటలో ఆయన అంబులెన్స్ సౌక‌ర్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ ల అత్యవసర పరిస్థితుల్లో…

రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో అంద‌రూ పాల్గొనాలి

– ఇందుకు అధికార్లు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: జనవరి 1- 30  వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఐఏఎస్,ఐపీఎస్ లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రతి ఒక్కరు పాల్గొనేలా…

అట‌ల్ ఆలోచ‌న‌లు స్ఫూర్తిదాయ‌కం

–  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః అటల్ స్మృతి వర్ష్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్‌లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు శుభ్రప‌రిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ద్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు మాట్లాడుతూ దూరదృష్టి గల…

సీఎం రేవంత్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.…

ఓటిఎస్‌ను వినియోగించుకోండి

– కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: న‌గ‌ర ప‌రిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌ ‌టైం స్కీమ్‌ (ఓటీఎస్‌) ‌ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల…

ప్రాణాలు పోతున్నాయ్‌.. బకాయిలు చెల్లించండి

– రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటి డిమాండ్ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పెన్ష‌న‌ర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల…

రూ.10 లక్షలతో మ‌హిళా భ‌వ‌నాలు

– గ్రామీణ మహిళలకు ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు అండ – ప్ర‌భుత్వ స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేప‌ట్టాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశాలు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి…

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పునఃప్రారంభం

– రైతు భరోసా కోసం శాటిలైట్‌ ఇమేఇ్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయాలి – ఆయిల్‌ పామ్‌ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి – సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి – వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయ…