Category తెలంగాణ

దేవస్థానం పరిధిలో ఫ్లెక్సీలు తొలగించాలి

– ఆలయ ఈవోకు బీజేపీ వినతి పత్రం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: యాదగిరిగుట్ట దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆలయ ఈవో వెంకటరావుకు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ మాట్లాడుతూ కొండ కింద సింహ ద్వారం వద్ద…

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

– పూర్ణకుంభంతో ఘన స్వాగతం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీల, గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

కిట్స్‌ విద్యార్థులు 317మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

చైర్మన్‌ లక్ష్మీకాంతరావు వెల్లడి వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన 317మంది విద్యార్థులు ఎంపికైనారని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) చైర్మన్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5లక్షల నుండి రూ.15.5 లక్షల వరకు సీటీసీని ఆయా కంపెనీలు…

మహిళలకు న్యాయం చేసేందుకే ‘నారీ న్యాయ్‌’

– రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శారద – అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపైనే.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: మహిళా కమిషన్‌ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద అన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నారీ…

కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం

– సర్పంచ్‌ కారు కిందపడి బాలిక మృతి – హాస్పిటల్‌ వద్ద బంధువుల ఆందోళన వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ కవ్లిూబాయ్‌ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా…

కాంగ్రెస్‌ది మాఫియా పాలన

– చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా – ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం…

దార్శనిక పాలకుడు పీవీ నరసింహారావు

– వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశంలో ఆర్థిక ప్రగతికి, సమగ్ర సంక్షేమ సాధనకు బలమైన పునాదులు వేసిన దార్శనిక పరిపాలకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. పి.వి. 21వ…

ఆదర్శవంతుడు వాజ్‌పేయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడి దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా…

మంచి పాలనతో మన్ననలు పొందాలి

– పంచాయతీల కొత్త పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా…