Category తెలంగాణ

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీలో దూసుకెళ్తున్న తెలంగాణ‌

– కొత్త డైరెక్టర్, సీఈవో సర్వేశ్ కు మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అభినంద‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన…

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

– మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపండి – రూ. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురు దాడా? – పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పండపెట్టారు – ఈవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి – పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌ల పరిశీలన – కేసీఆర్‌ ‌తీరుపై తీవ్ర పదజాలంతో మంత్రి ఉత్తమ్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌…

జాతరలో టీజీఎస్‌సీవో స్టాల్ నిర్వ‌హించాలి

– నేతన్నలను ప్రోత్సహించేందుకు చేనేత చీరలు కొనాలి – అబిడ్స్ లోని షాప్‌ను సందర్శించిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆబిడ్స్‌లో ఉన్న రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టీజీఎస్‌సీవో_ షాప్‌ను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…

విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ

– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు భారం – ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి ఆమోదం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.ఈ సంవత్సరం జూలై…

బాధ్యతాయుతంగా పనిచేయండి

–  నూతన సర్పంచులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఇటీవల జరిగిన పంచాయ‌తీ ఎన్నికల్లో గెలుపొంది సోమ‌వారం పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– మంచిర్యాలలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు.. మంచిర్యాల/ఖమ్మం,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు చర్యలు చేపట్టినా ఎక్కడోచోట ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంచిర్యాల, ఖమ్మం జిల్లాల‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరోను…

తెలంగాణ పంచాయ‌తీలు దేశానికే ఆదర్శం

– ఆ ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే – మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22 : తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్‌ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని…

గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి

– ఆరోగ్యం-వ్యాధి, నివారణ–చికిత్స మధ్య కీలకం డయాగ్నస్టిక్స్ – విజయ మెడికల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా త‌మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే త‌మ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్ – ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి – ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ సచివాలయంలో…