Category తెలంగాణ

దేశాన్ని ఉన్న‌తంగా నిలిపిన మ‌హానుభావుడు

– మాజీ ప్రధాని పీవీకి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలను, దేశానికి అందించిన విశేష సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా…

రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా?

– నీటి హక్కులపై దోబూచిలాడిందే కెసిఆర్‌ ‌- మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 22: బీఆర్‌ఎస్‌ ‌బలహీనమైందని కేసీఆర్‌కు అర్ధమైందని, పార్టీని కాపాడుకోవడానికే మాజీ సీఎం బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్‌తో లాభం లేదని తెలుసుకున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం మాట్లాడుతూ కొడుకు, అల్లుడు వల్ల…

కెటిఆర్‌ను ఎలా ఫుట్‌బాల్‌ ఆడాలో రేవంత్‌కు తెలుసు

– మండిపడ్డ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబరు 22: పుట్‌ ‌బాల్‌ ఆడుకోవడం సిఎం రేవంత్‌కు బాగా తెలుసని, కెటిఆర్‌ను ఎలా ఫుట్‌ ‌బాల్‌ ఆడుకోవాలో అలా ఆడుకుంటాడని కెటిఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను ఫుట్‌బాల్‌ ఆడుకుంటామన్న కెటిఆర్‌  ‌వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పంఇంచారు.  సోమవారం నాడు డియాతో…

విద్యా ప్రదాత యెన్నం శ్రీనివాస్ రెడ్డి

– సమాజాభివృద్ధికి విద్యే మూలాధారం అని రుజువు చేశారు – మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబ్ నగర్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారం అని మరోసారి రుజువు చేస్తూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యా ప్రదాతగా నిలుస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం…

29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెం బర్ 22: అసెంబ్లీ సమావేశాలు డిసెం బర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జడ్పీడీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీ ఎస్ ఎన్నికలు, మున్సిల్-కార్పొరేషన్ఎ న్నికల షెడ్యూల్ తోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం. గత సమావేశాల్లో స్థానిక…

జీహెచ్‌ఎం‌సి వన్‌టైమ్‌ ‌సెటిల్‌మెంట్‌

– ఆస్తి పన్ను చెల్లింపులో 90శాతం వడ్డీ రాయితీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు 22:  భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్‌ ‌టైమ్‌ ‌సెటిల్మెంట్‌’ ‌పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్‌ ‌కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.…

కేసీఆర్ ది హైప్ కల్చర్.. మాది హోప్ కల్చర్

– పరిశ్రమలు, పెట్టుబడులపై తప్పుడు ప్రచారం తగదు –  నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మాజీ సీఎం కేసీఆర్ పాలన ‘హైప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్’ అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘హోప్ క్రియేట్ చేసే వర్కింగ్…

శార‌దాదేవి బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయం

-హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ప్రతినిధి తత్పదానందజీ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః శారదాదేవి రామకృష్ణుడి భార్యగా లోకానికి సుపరిచితురాలైనా జీవితకాలం బ్రహ్మచారిణిగానే గడిపారని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ స్వామి తత్పదానందజీ తెలిపారు. ఆమె బోధనలు రామకృష్ణ పరమహంస జీవితంతో మమేకమై ఆమెను పవిత్రమాతగా భక్తులు ఆరాధిస్తున్నారన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి, హనుమకొండ ఆధ్వర్యంలో దివ్యజనని…

ప్రభుత్వ శాఖల ఆర్డర్ల‌ను వారంలో అందించాలి

– అలా ఆర్డర్లు ఇవ్వని శాఖలపై చర్యలు – చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ సమీక్ష  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః టెస్కో సంస్థకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్ల‌ను వారం రోజుల్లో అందించాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వ్యవసాయ, చేనేత, జౌళి…