Category తెలంగాణ

మళ్లీ పెరిగిన గ్యాస్‌ ‌ధర హైదరాబాద్‌లో 1056కు చేరిన సిలిండర్‌ ‌ధర

హైదరాబాద్‌, ‌మే 19 : పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. సామాన్యుడిపై గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ‌ధరను రూ.3.50 పెంచారు. దీంతో  హైదరాబాద్‌లో 1056కు పెరిగింది.  అలాగే వాణిజ్య సిలిండర్‌ ‌ధరను రూ.8…

పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదాం

మున్సిపాలిటీల రూపు మార్చాలి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేయాలి మొక్కలు నాటడం, సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ ‌కమిషనర్ల సమీక్షలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

తాగక ముందే మద్యం ప్రియులకు కిక్‌

‌భారీగా పెరిగిన మద్యం ధరలు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : మందు తాగక ముందే మద్యం ప్రియులకు పెరిగిన ధరలు కిక్‌ ఇస్తున్నాయి. మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చేలా బీరు, విస్కీపై భారీగా ధరలను పెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి వొచ్చాయి. ఇప్పటికే ఓ వైపు కూరగాయలు, నిత్యావసర…

కెసిఆర్‌దే చిల్లర రాజకీయం

పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ…

అమల్లోకి పెరిగిన మద్యం ధరలు

ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచే అమల్లోకి వొచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై…

‌ట్రాక్టర్‌ ‌బోల్తా-ఐదుగురు మృతి

ఏడుగురికి గాయాలు మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలింపు ఖానాపూర్‌ ‌మండలం పర్శ్యతండాలో విషాదం   నర్సంపేట, మే 18(ప్రజాతంత్ర విలేఖరి) : ట్రాక్టర్‌ ‌బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం అశోక్‌ ‌నగర్‌ ‌శివారు పర్శ్య తండాలో బుధవారం జరిగింది. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల…

రాష్ట్రంలోనూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాల్సిందే

అడ్డంకులు అధిగమించి బిజెపి సభ విజయవంతం కేంద్రం సహకరిస్తున్నా విమర్శలు చేస్తున్న కెసిఆర్‌ ‌వేములవాడ బూత్‌ ‌కమిటీ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వేములవాడ, ప్రజాతంత్ర, మే 18 : సీఎం కేసీఆర్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో బిజెపి సభ విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ…

సిసిఐ అమ్ముతుంటే రాష్ట్ర బిజెపి ఏం చేస్త్తుంది

ఆ డబ్బును తెలంగాణ అభివృద్దికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్‌ఎస్‌…

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితులే

ఇక్కడా కెసిఆర్‌ను తరిమికొట్టే రోజు వొస్తుంది ఏడేళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు రాజపక్స కుటుంబం లాగే కెసిఆర్‌ ‌కుటుంబం దోపిడీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు మీట్‌ ‌ద ప్రెస్‌లో పిసిసి చీప్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : తెలంగాణను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకను…