Category తెలంగాణ

బండి సంజయ్‌పై కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

ఇంటర్‌ ‌విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్‌ ‌నోటీసులు పంపించారు. ఈ నెల…

మున్సిపల్‌ ‌సిబ్బందిది థాంక్‌లెస్‌ ‌జాబ్‌

‌వారి సేవలను గుర్తించాలి గొడ్డు చాకిరీ చేసినా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవు ఒక్క రోజు పనిచేయకపోతే ఫోన్ల వి•ద ఫోన్లు రాష్ట్రంలో 46 శాతం జనాభా పట్టణాల్లోనే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,…

కెసిఆర్‌ ‌నిరంకుశ సర్కార్‌కు సమాధి కట్టాలి

ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం డ్రామాలు అమిత్‌ ‌షా సభకు జనం భారీగా తరలి రావాలి ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్న కేంద్ర మంత్రి కేసీఆర్‌కు అహంకారం పెరిగింది : ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి…

కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం

నియోజకవర్గానికి గీతారెడ్డి, నర్సారెడ్డి, విజయరామారావు చేసిందేమీ లేదు కేసీఆర్‌ ‌వొచ్చాకనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గజ్వేల్‌ ‌త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌పర్యటనలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట,ప్రజాతంత్ర, మే 13 : గజ్వేల్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్‌ ఉం‌డటం ఇక్కడి ప్రజల అదృష్టమని…

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…

రియల్టర్లకు భూములు కట్టబెట్టే కుట్ర

Tల్యాండ్‌ ‌పూలింగ్‌తో భూముల కాజేత కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈట లజనగామ, ప్రజాతంత్ర, మే 12 : రాష్ట్రంలో ల్యాండ్‌ ‌ఫూలింగ్‌ ‌పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు.…

మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగంలో హైదరాబాద్‌

‌నివాస యోగ్య ప్రాంతంగా ముందు వరసలో సిటీ కాల్‌ అవే గోల్ఫ్ ‌సంస్థ కార్యాలయ ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్‌ అ‌గ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ఈ ‌విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన…

రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…

కర్నాటక ప్రాజెక్టులను నిలిపి వేయండి కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 11 : కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్‌ ‌తుంగ, అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్‌ ‌డైరెక్టరేట్‌కు ఈఎన్సీ మురళీధర్‌ ‌లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని లేఖలో విజ్ఞప్తి…