Category తెలంగాణ

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…

కొరోనా పేషెంట్స్‌కు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

పలు హాస్పిటళ్లకు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ ఫిర్యాదులపై చర్యలకు దిగిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : కొరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి చిన్న హాస్పిటళ్లు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వొచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు…

సింగిల్‌ ‌పిక్‌ ‌కాటన్‌ ‌సాగు ప్రోత్సాహం

రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటి కార్యాచరణపై అధికారులతో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగు చేయించాలని అధికారులను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.…

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు ప్రధాని పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…పలు రూట్లలో ట్రాఫిక్‌ ‌‌డైవర్షన్‌. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత ఐఎస్‌బి సంస్థ వార్షికోత్వంలో పాల్గొంటారు. ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ‌ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి…

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌, ‌కుమారుడు) వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దంపతులు

హైదరాబాద్‌లో, బుధవారం జరిగిన కెప్టెన్‌ ‌వొడితల లక్ష్మీకాంతారావు మనుమని(హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌, ‌కుమారుడు) వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దంపతులు

సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్‌ ‌వేసిన అనంతరం, సీఎం  కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు.

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డిలు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు.

జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

కుడా ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో ఎమ్మెస్‌ 80 ‌రద్దు చేయాలని డిమాండ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌మినహా పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నేతలు సుబేదారి, మే 25(ప్రజాతంత్ర విలేఖరి) : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్‌ ‌పూలింగ్‌(‌భూ సమీకరణ) స్కీమ్‌కు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి…

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…