Category తెలంగాణ

అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు

కెసిఆర్‌ను దంచుడే..వొచ్చే యేడు దించుడే రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం అక్కంపేటకు రాహుల్‌ ‌గాంధీని తీసుకొస్తాం ప్రొ।। జయశంకర్‌ ‌స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌ ‌హన్మకొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 21…

మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి

వీడియో కాల్‌ ‌ద్వారా తాను చదివించిన శ్రీలతకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు సిద్ధిపేట, మే 21(ప్రజాతంత్ర బ్యూరో) : స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంచి మనస్సు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోసారి తన మంచి మనస్సు చాటుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను చదివించిన విద్యార్థిని శ్రీలత…

సిఎం కేసీఆర్‌ ఇలాకలో… పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

జగదేవ్‌పూర్‌(‌సిద్ధిపేట), మే 21(ప్రజాతంత్ర విలేఖరి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండలం రాయవరంలో అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగదేవ్‌పూర్‌ ఎస్‌ఐ ‌కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన డబ్బేట మల్లేశం(56) వ్యవసాయం చేసుకుంటూ జీవనం…

బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!

విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే  పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు.…

బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలు

భూబదలాయింపు చేసినా బుకాయింపులా ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్‌ ‌రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌ ‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు

పోటీ పడుతున్న నిరుద్యోగులకు సిఎం కెసిఆర్‌ ‌శుభవార్త హైదరాబాద్‌, ‌మే 20 : పోలీస్‌ ఉద్యోగం సంపాదించేందుకు పోటీపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు  సీఎం కేసీఆర్‌ ‌తీపి కబురు అందించారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా…

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఏర్పాట్లపై సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2‌న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…

‌గ్రూప్‌ 4 ‌నోటిఫికేషన్‌పై సన్నాహక సమావేశం నిర్వహించిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌మే 19 : రాష్ట్రంలో గ్రూప్‌ 4 ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌జారీపై గురువారం బీఆర్కేఆర్‌ ‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గ్రూప్‌ 4 ‌కేడర్‌ ‌కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు చేసిన ప్రకటన…