అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ అమలు
కెసిఆర్ను దంచుడే..వొచ్చే యేడు దించుడే రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం అక్కంపేటకు రాహుల్ గాంధీని తీసుకొస్తాం ప్రొ।। జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్ఎస్ హన్మకొండ/హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21…
