Category తెలంగాణ

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!

చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ‌పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…

‌ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు

కెసిఆర్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌ప్రజాతంత్ర, మెదక్‌, ‌మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ఆరోపించారు.  ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ ‌చేసి స్టేషన్‌కు…

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

28‌న యాదాద్రి ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు

ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల…

సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌సమస్యలను పరిష్కరించండి

స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్‌ ఎం‌పి బిబి పాటిల్‌ ‌విజ్ఞప్తి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌, ‌హైద్రాబాద్‌ ‌నార్త్ ‌భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్‌…‌చంద్రాపూర్‌ ‌ను అనుసంధానించే ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ‌ఫస్టియర్‌…‌మే 7 నుంచి 24 వరకు సెకండియర్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌లు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ‌పరీక్షలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి…

వనపర్తి పట్టణంలో విషాదం

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి శోక సంద్రంలో కుటుంబాలు వనపర్తి, మార్చి 16(ప్రజాతంత్ర విలేఖరి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈదుల చెరువులో మంగళవారం సాయంత్రం సరదాగ ఈతకోసం వెళ్లిన 9 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాత్రి వరకు తమ పిల్లలు ఇండ్లకు రాకపోవడంతో కుటీంబీకులు ఆందోళనచెందారు. ఆ క్రమంలో…