Category తెలంగాణ

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు 1. జూలై 15 2021న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి. 2. తెలంగాణ…

అధికార పార్టీ నేతల ఆగడాలకు… తల్లీ కొడుకుల ఆత్మార్పణం

సెల్ఫీ వీడియోను పోస్టు చేసి కామారెడ్డి లాడ్జిలో నిప్పటించుకున్న గంగం సంతోష్‌, ‌పద్మ స్వస్థలం రామాయంపేటలో మృతదేహాలతో నిరసన పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో రణరంగంగా మారిన పేట ఎస్‌పి హామీతో సద్దుమణిగిన ఆందోళన ప్రజాతంత్ర, మెదక్‌, ఏ‌ప్రిల్‌ 16 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. వికృత చేష్టలు, అసభ్య పదజాల…

కేంద్రం సమస్యను సృష్టిస్తుంది.. రాష్ట్రం అలసత్వం వహిస్తుంది

గెజిట్‌ను కేంద్రం విత్‌ ‌డ్రా చేసుకోవాలి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో తీర్మానం నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణులు న్యాయశాస్త్ర కోవిదులు మాడభూషి శ్రీధర్‌ అన్నారు.…

హైదరాబాద్‌ను రక్షించుకుందాం

జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌…

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి…

వొచ్చే మూడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎం‌డలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అందించింది. మొత్తంగా రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

‌ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జోగులాంబ గద్వాల, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో  గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…