Category తెలంగాణ

(సవరణ) దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం

గురువారం 4.20 ని.లకు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆఖరి శ్వాస విడిచిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు శుక్రవారం మహాప్రస్థానం లో నిర్వహిస్తారని పొరపాటున శుక్రవారం సంచికలో ప్రచురించడం జరిగింది. అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా.. మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన…

తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‌ప్రముఖ రచయిత…తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూత

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‘‌ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే… న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి బిజేపీ నేత ఈటెల రాజెందర్‌ ‌మెదక్‌ ‌ప్రతినిధి ప్రజాతంత్ర(ఏప్రిల్‌19):‌టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట లాంటి ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ నేత…

కొన ఊపిరితో ఉండగానే పూడ్చి పెట్టారు

యాదాద్రి పరువు హత్య కేసులో రామకృష్ణ భార్య తీవ్ర ఆరోపణలు రామకృష్ణది పరువు హత్యకానద్న సిఐ ప్రజాతంత్ర, యాదాద్రి, ఏప్రిల్‌ 18 : ‌యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితో ఉండగానే మట్టిలో పూడ్చారని రామకృష్ణ భార్య వెల్లడించింది. తన తండ్రి ఆస్తి కోసం తాము ఏనాడూ…

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ ‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

ఈ-‌కామర్స్‌పై జాతీయ విధానం రావాలి

సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి ఆన్‌లైన్‌, ‌సైబర్‌ ‌సెక్యూరిటీపై శ్రద్ధ తీసుకోవాలి తెలంగాణ అభివృద్దిపై కేంద్రం నిర్లక్ష్యం అనేక పథకాలకు మోకాలడ్డు పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 18 : ఈ-‌కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌…