Category తెలంగాణ

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌ది ఐరన్‌ ‌లెగగ్‌

ఎక్కడ కాలుపెడితే అక్కడ పతనమే రాహుల్‌ ‌గాంధీపై మంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీది ఐరన్‌ ‌లెగ్‌ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. రాహుల్‌ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్‌ ‌పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్‌ ‌తెలంగాణను…

హరితహారంలో 19.50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌దళిత బంధు, వరి ధాన్యం సేకరణపైనా సమీక్ష హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 29 : ‌రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల…

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం…

తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం

హైవేల శంకుస్థాపన ట్రైలర్‌ ‌మాత్రమే అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తెలంగాణ గేమ్‌ ‌చేంజర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి…

బాన్స్‌వాడకు రండి.. ‘డబుల్‌’ ఇళ్లు చూపిస్తాం

విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌ ‌కాళేశ్వరం సాధ్యమేనా అన్న విపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి నర్సింగ్‌ ‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నీటి సౌలత్‌ ‌వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి లాభదాయక పంటలనే వేయాలన్న స్పీకర్‌ ‌పోచారం జుకోరా ఎత్తిపోతలకు స్పీకర్‌తో కలసి శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగ

గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు.. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ…

కేంద్రాన్ని, బిజెపిని విమర్శించడానికే ప్లీనరీ

టిఆర్‌ఎస్‌కు రాష్ట్రానికి తానేంచేసిందో చెప్పుకోలేక పోయింది వారి పతనం ప్రారంభం అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర…

గుణాత్మక పాలన అంటే కుటుంబ పాలనా..!

సర్జికల్‌ ‌స్టయ్రిక్స్ ‌ప్రూఫ్‌లు అడిగే వ్యక్తికి దేశ సమగ్రత తెలుసా 8 ఏళ్లుగా తెలంగాణలో ఏం ఉద్దరించారో చెప్పాలి సిఎం కెసిఆర్‌ ‌విమర్శలపై ఘాటుగా స్పందించిన కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌బీజేపీ అంటే టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కేసీఆర్‌ ‌కుటుంబం భయపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌కుటుంబీకుల మాటలు,…

ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..? నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి…