కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కేంద్రం గెజిట్తో రాష్ట్రానికి అన్యాయంపై ఎందుకు మాట్లాడరు ? టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర : కేంద్రం గెజిట్తో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ప్రశ్నించారు. గెజిట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, జలాల హక్కుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం…
