బూస్టర్ డోస్ను కేంద్రం ఉచితంగా ఇవ్వాలి
డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేక రాశానని వెల్లడించిన మంత్రి హరీష్ రావు కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో ఐసీయూ, లేబర్ రూం ప్రారంభం హైదరాబాద్,ప్రజాతంత్ర, మే6: దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో కొత్త…
