Category తెలంగాణ

జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…

కోవిడ్‌ ‌సమయంలో గాంధీ హాస్పిటల్‌ అత్యద్భుత సేవలు

హాస్పిటల్‌ ‌బయట అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ‌చేతుల మీదుగా గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌బయట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ఆవిష్కరిస్తారు. విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌లు…

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

తెలంగాణను అవమానించిన కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్‌ 27 : ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌…

దేశంలోనే మొదటి ఫారెస్ట్ ‌యూనివర్సిటీ

ప్రపంచంలో రష్యా, చైనా తర్వాత ములుగులో నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ సంరక్షణపైన సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక దృష్టి సకల సౌకర్యాలు, అన్ని హంగులతో ఫారెస్టట్ ‌కాలేజ్‌ ‌యూనివర్సిటీగా రూపాంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనాపరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27 : ‌సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు…

షర్మిలా బిజెపి వొదిలిన బాణమే: జగ్గారెడ్డి ఫైర్‌

మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట? వైఎస్‌ ‌షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అని ఆ సంగతి వైఎస్‌ ‌షర్మిలకు తెలియదా? అని…

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

ట్రాఫిక్ లో గంటలకొద్దీ ఇరుక్కుపోయిన వాహనదారులు  హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26; హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జోరు వాన పడింది.పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్,…

రూరల్‌ ‌టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు

జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్‌ ‌బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.…

సిఎం కేసీఆర్‌ ‌స్ఫూర్తితోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా

నీలం మధు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఘనంగా ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ భారీ ర్యాలీ, పెద్దయెత్తున తరలివచ్చిన జనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిఎం కేసీఆర్‌ ‌చిత్ర పటంతో ఏర్పాటు చేసిన వాహనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: ‌తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల్లో…