రాహుల్ జోడో యాత్రలో పాల్గొనండి
రేపటి భవిష్యత్ కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్ కోసం రాహుల్కు మద్దతుగా నిలవాలని…
