Category తెలంగాణ

రాహుల్‌ ‌జోడో యాత్రలో పాల్గొనండి

రేపటి భవిష్యత్‌ ‌కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్‌ ‌కోసం రాహుల్‌కు మద్దతుగా నిలవాలని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…

తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది…

ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన…

మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌‌ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…

టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

వోటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్‌ ‌బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్‌ ‌చుగ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్‌ అహంకారాన్ని దించాలని కోరారు.…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…