Category తెలంగాణ

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..

మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…

అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం

గిరిజనులకు ఫారెస్ట్ ‌రైట్స్ ‌కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్‌ ‌గాంధీ భరోసా మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర: 2023 ‌సంవత్సరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…

కేసీఆర్‌ ‌డైరెక్షన్‌లో ఫాంహౌజ్‌ ‌డ్రామా

ఎమ్‌ఎల్యేలను ఎందుకు ప్రగతిభవన్‌లో పెట్టారు ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు తడిబట్టలతో యాదాద్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రమాణం యాదాద్రి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ‌కు సవాల్‌ ‌విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌… ‌యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు.…

తెలంగాణలో రాజరికపు పాలన సాగుతున్నది: రాహుల్‌ ‌గాంధీ

పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌ ‌భూమాయ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన…

తెలంగాణ లో మూడవ రోజు భారత్ జోడో

రాష్ట్రం లో శుక్రవారం  మూడో రోజు భారత్ జోడో పాదయాత్ర  యాత్ర  ఉదయం  ఎలిగండ్ల నుంచి గోప్లపూర్ కలాన్ వరకు .. రాత్రి 7 గంటల వరకు మాన్యంకొండ వరకు కొనసాగనున్నది. యాత్రికులు  ధర్మపూర్ లో రాత్రి బస చేయనున్నారు. పాదయాత్రలో లో రాహుల్ గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ…

మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌ ‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…

మునుగోడు ఉప ఎన్నికకు మ్యానిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం..

బిజేపీ కొత్త నాటకం కాంట్రాక్టుల కోసమే రాజ గోపాల్‌ ‌రాజీనామా మునుగోడు ఎన్నికల ప్రచారంలోమంత్రి హరీష్‌ ‌రావు చౌటుప్పల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌హుజురాబాద్‌, ‌దుబ్బాకలలో ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేశారు..ఇప్పుడు మునుగోడు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు..అని మంత్రి హరీష్‌ ‌రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌…