Category తెలంగాణ
Rahul Gandhi Bharat Jodo Yatra Live In Telangana
వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమ చేనేత
వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు రాష్ట్రం వొచ్చాకనే నేతన్నలకు అండగా ప్రభుత్వం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ కేసీఆర్ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి…
బిజెపి భయంతో దిగిరాక తప్పలేదు
సిఎం కెసిఆర్ ఓ గ్రామానికి ఇన్ఛార్జ్గా రాకపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్వి నీచ రాజకీయాలు…నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్ ఆగ్రహం నల్లగొండ/హైదరాబాద్, ప్రజాతంత్ర: బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్ మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జ్గా మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను…
కోమటి రెడ్డి బ్రదర్స్ దిక్కుమాలిన రాజకీయాలు..
అన్న కాంగ్రెస్.. బిజేపీ తమ్ముడు కి వోటెయ్యమంటడు.. మునుగోడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులో మంత్రి హరీష్ రావు సమావేశం రాజీనామా ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేశాడో మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి తెలియదు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా..అని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ.. అన్న కాంగ్రెెస్…
రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం
హైదరాబాద్, పిఐబి, అక్టోబర్ 18 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…
రాజగోపాల్ కోసమే ఉప ఎన్నిక
గెలిస్తే 3 వేల పెన్షన్ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్ రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్ఎస్ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…
షుగర్, బిపి రోగులకు ఉచితంగా ఔషధాలు
కేసీఆర్ కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక జిల్లాలో షుగర్, బిపి, క్యాన్సర్ బాధితులకు ఎంతో ఊరట త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : షుగర్, బిపి, క్యాన్సర్ వంటి అసంక్రమిత…
తెలంగాణలోనూ పోటీ చేస్తాం
పోటీకి జనసైనికులు సిద్దం కావాలి కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కు ఆయన సూచించారు. తెలంగాణలో…
