Category తెలంగాణ

రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో… సర్కారు హాస్పిటల్‌పై ఆత్మవిశ్వాసం నింపే ఆసరా..

2 వాహనాలతో ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు వయో వృద్ధులకు ఆత్మీయ భరోసా నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఆలన కేంద్రం ప్రారంభం సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సర్కార్‌ ‌దవాఖానఅంటే ఒక నమ్మకం. విశ్వాసం పెంచే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు  ప్రత్యేక…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో యాత్ర లో అపశ్రుతి

మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ కంటికి గాయం భారత్‌ ‌జోడో పాదయాత్రలో రాహుల్‌ ‌గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ ‌పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది.ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌ ‌లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా…

మునుగోడులో ఉపన్యాసాలు తప్ప నిధుల మాటేది ?

ఎలాంటి హామీ ఇవ్వకుండా కెసిఆర్‌ను తిట్టే పని పెట్టారు పోలీస్‌ ‌వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు లేదు ప్రచారంలో బిజెపి నేతల తీరు దారుణమన్న మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ నేతలు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇవ్వలేక పోయారని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి…

శోభాయమానంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజల నుంచి అనూహ్య స్పందన..భారీ ఎత్తున పాల్గొన్న జనం భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌వద్ద పాద యాత్రలోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన జనం పలువురికి గాయాలు…ఉద్రిక్త పరిస్థితి…యాత్ర కొంత మేర రద్దు రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర…

దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌దోచుకుంటున్నారు

జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు ధరణి పోర్టల్‌లో మొదటి పేరు కేసీఆర్‌ ‌దే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ తన మిత్రులకు, కేసీఆర్‌ ‌తన బంధువులకు దోచుపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్‌ ‌యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్‌ ‌మీటింగ్‌లో రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం బుధవారం జరిగిన రాహుల్‌ ‌గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద డివైడర్‌పై…

నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం

పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌, ‌బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర…

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

298 పోలింగ్‌ ‌కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. నవంబర్‌ 3‌న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…