Category తెలంగాణ

టిఆర్‌ఎస్‌ ‌పేరు మార్పుపై పార్టీ ప్రకటన

పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చిన కెసిఆర్‌ ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలకు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌పేరు మార్పునకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు తెలపాలని ఈ పబ్లిక్‌ ‌నోటీస్‌ ‌లో…

మెదక్‌-‌సిద్ధిపేట నేషనల్‌ ‌హైవే భూసేకరణ వేగవంతం చేయాలి

అధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌-‌సిద్ధిపేట నేషనల్‌ ‌హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు అధికారులను ఆదేశించారు. పనుల కోసం మెదక్‌లో 26.82 హెక్టార్లు, సిద్ధిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ, మెదక్‌ ‌జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. భూసేకరణకు సంబంధించి పనులు వేగవంతం…

‘‌బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం లేకుండా పోయింది’

సిద్ధిపేట సర్కార్‌ ‌దవాఖానలో ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం ఎవరికీ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్‌ ‌వైద్య కళాశాల దవాఖానలో…

నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

రైతులకూ తీవ్ర అన్యాయం.. మోదీ, కేసీఅర్‌ ‌విధానాలు ఒక్కటే.. కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ జోగిపేట్‌, ‌ప్రజాతంత్ర: ‌రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకెళుతున్నాం అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. భారత్‌ ‌జీడో పాద యాత్ర లో భాగంగా శనివారం యాత్ర ముగిసిన తరువాత పెద్దాపూర్‌ ‌వద్ద…

12‌న ప్రధాని రామగుండం పర్యటన

12‌న ప్రధాని రామగుండం పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించిన బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : బీజేపీకార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌వరంగల్‌ ‌జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆఖరి రోజు..

7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 7వ తేదీన రాత్రి తెలంగాణ లో ముగుస్తుందని ఆ రోజు జుక్కల్‌ ‌తర్వాత మెనూరులో పెద్దఎత్తున…

ఈతకు వెళ్లిన ఆరుగురు మృత్యువాత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : నగరంలోని జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్కారం చెరువులో ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. మృతులు అంబర్‌పేట్‌ ‌వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు…

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

హైదరాబాద్‌ అడిక్‌మేట్‌లో ఇద్దరు, నిర్మల్‌ ‌జిల్లాలో ఇద్దరు, కొత్తగూడెంలో ఒకరు..మృత్యువాత పలువురికి గాయాలు..హాస్పిటల్‌లో చేరిక రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో…

తెలంగాణలో 7న ముగియనన్న రాహుల్‌ ‌యాత్ర

అదే రోజు భారీ సభకు పిసిసి న్నాహాలు సభ ఏర్పాట్లపై సమీక్షించిన రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాహుల్‌ ‌పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల…