Category తెలంగాణ

యాభై రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర…

గురువారం తెలంగాణ లో తిరిగి ప్రారంభ మయిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ మీడియా సమావేశంలో కన్యాకుమారి నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్న యాత్రికుల ను పరిచయం చేస్తూ వారి అనుభవాలను మీడియా తో పంచుకునే అవకాశం కల్పించారు. …

ఉమ్మడి పాలమూరు జిల్లాలో… నేటి నుండి రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో యాత్ర’

మక్తల్‌ ‌నుంచి శ్రీకారం…రాహుల్‌కు భారీగా స్వాగతం పలికేందుకు భారీ సన్నాహాలు మూడంచల భద్రతా ఏర్పాట్లలో పోలీసులు పాలమూరులో ఐదు రోజుల పాటు 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఏర్పాట్లను పరిశీలించిన ఎఐసిసి కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ మహబూబ్‌నగర్‌, ‌మూడు రోజుల విరామం అపంతరం రాహుల్‌…

Bharat Jodo Yatra

ప్రజాతంత్ర బ్యూరో, అక్టోబర్‌ 26 : ‘‌మిలే కదం..జుడేవతన్‌(అడుగులో అడుగు వేద్దాం..దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ నిర్విరామంగా కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో మలి విడత మక్తల్‌ ‌నుంచి ఉదయం 6 గం.లకు ప్రారంభం కానుంది. భారతీయ జనతాపార్టీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను…

రాష్ట్రంలో రేపటి నుంచి భారత్‌ ‌జోడో..

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్‌ ‌వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత…

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…

లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అన్నింటా శుభం చేకూరాలి ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర, సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త…

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున: ప్రారంభం

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున ప్రారంభ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి…

దేశ సమైక్యత కోసమే భారత్ జూడో యాత్ర

ఆర్ఎస్ఎస్ బిజెపిలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు పులకించిన కృష్ణ మండలం కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం రాహుల్ గాంధీకి జన నీరాజనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ…

తొలి రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర..

తెలంగాణ లో తొలి రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ముగిసింది. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ దిల్లి వెళ్లనున్నారు. ఈ రోజు నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి రాహుల్ భారత్ జోడో యాత్ర…

కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం.. భారత్ జోడో..

ఆదివారం తెలంగాణ లో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం కనిపించింది. బ్రిడ్జి మొత్తం జనం తో నిండిపోయింది.. కార్యకర్తలు.. నాయకులు..వేలాదిగా తరలివచ్చారు . గుడ్లబల్లేరు కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ ఏర్పాటు చేసిన సభ నుద్దేశించి ప్రసంగించనున్నారు. జాతీయ జెండా ను పట్టుకోని…