Category తెలంగాణ

అధునాతన సచివాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…

అర్జున విజేతలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

తెలంగాణకు గర్వకారణమని ప్రశంసలు టేబుల్‌ ‌టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు, నిఖత్‌ ‌జరీన్‌లకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో…

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి…

క్యాసినో కేసులో ఈడి దూకుడు

క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై ఈడి అధికారులు తలసాని మహేష్‌ ‌యాదవ్‌, ‌తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను బుధవారం ప్రశ్నించారు. వీరిని మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణ, డిసిసిబి చైర్మన్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డికి…

రాష్ట్రంలో జాకీ పెట్టుబడులు 7వేల మందికి ఉపాధి దక్కుతుందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ‌ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. సందర్భంగా కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జనాల్లో పాపులారిటీ…

సిట్‌ ‌విచారణలో పారదర్శకత ఉంటుందన్న నమ్మకం

హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి పర్యవేక్షణలో సిట్‌ ‌విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు.…

మంచి మిత్రుడిని కోల్పాయాను: సిఎం కెసిఆర్‌

మంచి మిత్రుడిని కోల్పాయాను కృష్ణ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్‌ ‌నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ..ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు మంత్రులు, ఎంపిలు నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: తానో మంచి మిత్రుడిని కోల్పోయానని కృష్ణ మృతిపై సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కృష్ణ మంచి నటుడే గాకుండా, ఓ ఎంపిగా దేశానికి అద్భుత సేవ చేశారని,…

ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు

మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మెడికల్‌ ‌కాలేజీలను…