Category తెలంగాణ

ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు

హైదరాబాద్‌: ‌సుప్రీమ్‌ ‌కోర్టులో ఫామ్‌ ‌హౌస్‌ ‌డీల్‌ ‌కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు విముఖత చూపింది. ట్రయల్‌ ‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ ‌మంజూరు చేయాలని…

మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీకి నిందితులు హైదరాబాద్‌: ‌మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో శరత్‌ ‌చంద్రారెడ్డి, బినోయ్‌ ‌బాబుకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ‌కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని…

చార్మినార్‌కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు

‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్‌ ‌దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు..చార్మినార్‌ ‌దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్‌ ‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్‌,…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్‌ ఇం‌టిపై దాడి అరవింద్‌ ‌తల్లిని పరామర్శించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం..ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి…

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం, శ్రేయస్కరం

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో మంత్రి స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మందలింపు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త బ్యాంకు రుణ విముక్తికై…

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం రాజస్థాన్‌ ‌నుంచి ఫేక్‌ ‌సర్టిఫికెట్‌ ‌తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం అర్వింద్‌ ‌వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా…

పేదింటి తల్లికి కొండంత అండ

దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌ప్రయివేటుకు దీటుగా సర్కారు వైద్యం నార్మల్‌ ‌డెలివరీలను ప్రోత్సహిద్దాం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు సిఎం కేసీఆర్‌ అని, దేశానికే ఆదర్శంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పథకాలు నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం…

ఎం‌పి ధర్మపురి అర్వింద్‌ ‌నివాసంపై టిఆర్‌ఎస్‌ ‌దాడి

కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్‌ అం‌టూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌, ‌కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్‌ ‌ప్రధాని మోడీ, అమిత్‌ ‌షాలకు ఘటనపై ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ఇం‌టి వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…

ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని…