Category తెలంగాణ

పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదు

వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్‌కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌హైదరాబాద్‌లో పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్‌ ‌లేకపోవడం వలన మైనర్‌…

మైనర్‌ ‌బాలిక అత్యాచార ఘటనలో ఎవరినీ వొదలం

పోలీసుల దర్యాప్తు ముమ్మరం హోమ్‌ ‌మంత్రి మహ్మూద్‌ అలీ వెల్లడి సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ ‌బాబు డిమాండ్‌ ‌డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌యత్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్‌లో జరిగిన…

తెలంగాణా హోమ్‌ ‌మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్‌ ‌బాలిక అత్యాచారంపై స్పందించిన ఆయన టీఆర్‌ఎస్‌ ‌సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘హైదరాబాదులో మైనర్‌ ‌బాలికపై సామూహిక అత్యాచారం చాలా…

వీడియోలు, ఫోటోలు బయటపెట్టిన బిజెపి

పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్‌ ‌బాలికపై జరిగిన గ్యాంగ్‌ ‌రేప్‌ ‌ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్‌…

రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు

అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా దేవరకద్రలో పల్లె, పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ ‌మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 4(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజల చమట చిందించి, రక్తం కార్చి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు మూడు…

దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..

ప్రజలు కోవిడ్‌ ‌నిబంధలు పాఠించాలి మాస్క్‌లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్‌లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…

రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు

వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…

అభివృద్ధి పథంలో రాష్ట్రం

మానవ ఆర్థిక వనరులతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పట్టణాభివృద్ధికి అవసరమయిన మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…

ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’

పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రశంస బూర్గంపాడు, జూన్‌ 03(‌ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ‌కోర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…