Category తెలంగాణ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు నోటీసులు

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్‌ ‌పాపాల చిట్టా  బయటపడక తప్పదన్న విజయశాంతి దిల్లీ  లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ…

వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది

మా అమ్మకూడా నన్ను డాక్టర్‌ ‌కావాలనుకుంది ఉమెన్‌ ఇన్‌ ‌మెడిసిన్‌ ‌కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ ‌కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…

చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ను దర్శించిన బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌

‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌తో కలసి రక్తదానం చేసిన చిరు హైదరాబాద్‌: ‌బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌..‌జూబ్లీహిల్స్ ‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్‌ ‌రక్తదానం చేశారు. ఆయనతో పాటు మెగాస్టార్‌ ‌చిరంజీవి కూడా రక్తదానం చేశారు. గ్యారేత్‌ ‌తమ బ్లడ్‌ ‌బ్యాంకును విజిట్‌ ‌చేసి.. రక్తదానం చేయడం…

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

బిజెపి అడ్డదారులు తొక్కుతోంది

పార్టీలోకి చేరేందకు కుట్రలు: నిరంజన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల ఫోన్‌ ‌సంభాషణ వింటే అశ్చర్యం వేస్తోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటికైన దిగజారుతాయనడానికి ఈ కేసు నిదర్శనమన్నారు. సిట్‌ ‌విచారణలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు..…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…

కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు

కెసిఆర్‌ ‌పాత కేసులన్నీ తిరగదోడుతాం రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేశారు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌, ‌డ్రగ్స్, ‌పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ ‌స్కాం కేసును మూయించింది…