Category తెలంగాణ

ఈడి, మోడీలకు అదరం.. బెదరం

ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి దేశంలో 155 మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ…

జైల్లో పెడతారా ..పెట్టుకోండి

మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం ‌చేస్తారు..జైల్లో…

సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది

కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్‌30 :  ‌తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వొస్తుంది

అప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకుంటాం గుండెగాం నుంచి మొదలైన పాదయాత్ర ఇక్కడి ప్రజలేం పాపం చేశారని ప్రభుత్వానికి ప్రశ్న సంజయ్‌ ‌యాత్రకు స్వాగతం పలికిన ప్రజలు నిర్మల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌30: ‌రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.…

తెలంగాణలో పాదయాత్ర కాదు..ఎపిలో ఓదార్పు యాత్ర చేయాలి

ఏ ఎంబసీలో షర్మిల వీసా తీసుకుని షర్మిల వొచ్చారు తండ్రి లాగానే విషపు నవ్వుతో బయలుదేరారు విభజన సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు తెలంగాణ అభివృద్ధ్దిపై విషప్రచారాలు చేస్తున్న షర్మిల షర్మిల వెనక ఉన్నదెవరో త్వరలోనే బయట పెడతాం తెలంగాణను దోచుకునే కుట్రలో భాగంగానే పాదయాత్ర డియా సమావేశంలో ఘాటు విమర్శలు చేసి గొంగిడి సునీత,మాలోత్‌…

తెలంగాణపై విషం చిమ్ముతున్న షర్మిల

తండ్రి అధికారన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదన తెలంగాణకు వ్యతిరేకంగా జగన్‌ ‌పార్లమెంటులో ప్లకార్డుల ప్రదర్శన అన్నీ మరచి ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్‌పై విమర్శలు మరోమారు దోచుకోవడానికి వస్తున్న సీమాంధ్రులు డియా సమావేశంలో మండిపడ్డ బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌నవంబర్‌30: ఆం‌ధ్రాప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌ ‌మండిపడ్డారు.…

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం

కెసిఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…

24 ‌గంటల కరెంట్‌ ‌సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ ‌చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం

వైఎస్‌ ‌షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్‌ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…