హిమాచల్లో కాంగ్రెస్ మంచిపాలన అందిస్తుంది
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి…
