Category తెలంగాణ

బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆం‌దోళన

అగ్నిపథ్‌ ‌రద్దుచేయాలంటూ ధర్నా ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీ ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి.…

నేడు హైదరాబాద్‌కు యశ్వంత్‌ ‌సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘనంగా స్వాగతం పలకనున్న టిఆర్‌ఎస్‌ ‌వేర్వేరుగా టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌పార్టీలను కలువనున్న సిన్హా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు ర్యాలీ…

ఆవో-దేఖో-సీకో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులె •1 :ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్‌ ‌సూచించారు.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న జెపి నడ్డా

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్ ‌హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌,‌జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ‌లక్ష్మణ్‌,…

అందరూ నా బంధువులే..!

త్వరలోనే గట్లమల్యాలకు మరో 50 ఇళ్లు మంజూరు దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు  అందరూ నా బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి మరో 50 డబుల్…

రేపటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం 3న సాయంత్రం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ నేడు హైదరాబాద్‌ ‌చేరుకోనున్న జెపి నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్‌ ‌నోవాటెల్‌ ‌కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని…

డాక్టర్లు అవిశ్రాంత సేవకులు

డాక్టర్స్ ‌డే సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జూలై 1 ’నేషనల్‌ ‌డాక్టర్స్ ‌డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్‌ ‌డాక్టర్ల సేవలను కొనియాడారు.…

రామగుండంలో వందపడకల… ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమిని కేటాయించండి

సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో…

తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌ ‌సాక్షిగా వ్యతిరేకించి…

మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…