Category తెలంగాణ

కార్పోరేట్ల కోసమే జాతీయ కార్యవర్గాలు పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌జూలై 2 : యప్రజాసమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్‌ ‌చిల్లర రాజకీయాలకు తెరలేపారని టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కల్లు కాంపౌండ్‌ ‌లో తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్లలా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్‌ ‌స్థాయిలో జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ ‌నుండి జాతీయస్థాయి వరకు…

కెసిఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి

వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల గరిడేపల్లి (సూర్యపేట), జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజల అభిమానంతోనే తోనే 1500…

మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా

సిన్హా లాంటి వ్యక్తి గెలిస్తే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది ఆత్మ బ్రోధానుసారం వోటేయాలి యశ్వంత్‌ ‌సిన్హాకు మద్ధతుగా టిఆర్‌ఎస్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 02 : మంచితనం, నిజాయితీతో కూడిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యశ్వంత్‌ ‌సిన్హా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా…

భూమి త్యాగం చేసిన మాకు సంకెళ్లా..?

గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆవేదన సంకెళ్లతో కోర్టుకు హాజరు పర్చడంపై ఆగ్రహం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తమను సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు పర్చడంపై గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూమిని త్యాగం చేసిన తాము.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరచడం…

రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?

భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…

నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ‌ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ ‌ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్‌…

బిజెపి సభకు ఆటంకాలు కలిగిస్తున్న టిఆర్‌ఎస్‌

బిజెపి అంటేనే భయ పట్టుకుందన్న కిషన్‌ ‌రెడ్డి ఎవరెన్ని అడ్డంకుఉల సృష్టించినా సభ విజయవంతం ఊరూ వాడ నుంచి భారీగా తరలి రానున్న ప్రజలు మహారాష్ట్ర తరహాలో టిఆర్‌ఎస్‌ ‌పతనం తప్పదన్న లక్ష్మణ్‌ హైదరాబాద్‌,‌జూలై1 : బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే…

బాబ్లీ గేట్లను ఎత్తిన మహారాష్ట్ర అధికారులు

నీటి విడుదలతో కిందకు వస్తున్న గోదావరి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు నిజామాబాద్‌,‌జూలై1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు…

ఏక్‌నాథ్‌తో కలిసి పోవడమే బెటర్‌

‌శివసేన మళ్లీ బలంగా ఉండాలంటే ఇదే ముఖ్యం సాధారణ శివసేన నేతలు అభిప్రాయం ముంబై,జూలై1 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలతో కలసి…