Category తెలంగాణ

కాకతీయ వైభవం ఉట్టి పడేలా కళారూపాల ప్రదర్శన

కన్నుల పండువగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం ఆ వంశంలో పుట్టడం అదృష్టం, గౌరవం : వారసుడు కమల్‌ ‌చంద్రబంజ్‌ ‌సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళా రూపాల ప్రదర్శనతో కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్రభంజ్‌ ‌దేవ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్‌,…

‌ప్రత్యేక రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం

ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వీర్యం ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : తెలంగాణ వొచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ ‌హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ ‌విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను నిర్వీర్యం…

ఆయుష్షు పోస్తారని పోతే ఆయువు తీశారు

నిర్లక్ష్యానికి నిలయంగా మాతా శిశు సంక్షేమ కేంద్రం ఆక్సీజన్‌ అం‌దక నాలుగు నెలల పసిపాప మృతి ఆక్సీజన్‌ అం‌దక కాదు జన్యుపర వ్యాధితోనే మృతి:హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 07 : కాన్పు సమయంలో చిన్నారి చిట్టి చెయ్యి విరిచిన సంఘటన మరువక ముందే మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మరో హృదయ విధారక…

మోదీ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట

గ్యాస్‌ ‌ధరలతో ప్రజలకు గుండెదడ దేశ ప్రజలపై కేంద్రం దొంగ దాడి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలన గ్యాస్‌ ‌ధరల పెరుగుదలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ధరలకు వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : గ్యాస్‌ ‌ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మార్చారని టీఆర్‌ఎస్‌…

తెలంగాణలో పెట్టుబడికి ఫ్రెంచ్‌ ‌కంపెనీ ఆసక్తి

స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో…

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌…

విద్యార్థులకు పట్టెడన్నం కూడా కరువే

ఇదేనా బంగారు తెలంగాణ ట్వీట్‌ ‌ద్వారా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు ఎల్గపెడ్తా  అన్న బంగారు…

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట…

నేటి నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు

ప్రతిష్టాత్మకంగా నిర్వహంచేలా ఏర్పాట్లు కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌కు ఆహ్వానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : చారిత్రక వరంగల్‌ ‌నగరంలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా…