Category తెలంగాణ

తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌

‌రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ ‌దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌ అం‌టూ సీఎం కేసీఆర్‌ ‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రమైన…

యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, ‌బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు

నిండుకుండల్లా జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది మూసీనది మూడు గేట్లు ఎత్తివేత శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద తుంగభద్రకు పోటెత్తిన వరద…తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం నల్లగొండలో విస్తారంగా వర్షాలు ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రమంతటా ఎడతెరిపి దంచికొడుతున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి.  పలుచోట్ల…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం

గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌ ‌పశ్చిమబెంగాల్‌లో బిజెపి సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ ‌బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడా ముఖ్యమంత్రిని ఓడించాలంటున్న ఈటల సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 9 : ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక కథనం నిజమైంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట అంటే గత ఏడాది డిసెంబర్‌ 23‌న ‘గజ్వేల్‌లో…

కోయపోషగూడెం ఘటనపై స్పందించిన మహిళా కమిషన్‌

‌సుమోటోగా కేసు స్వీకరించినట్లు చైర్మన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్‌ ‌పర్సన్‌ ‌ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్‌ ‌సుమోటోగా…

యంత్రాగాన్ని అప్రమత్తం చేయండి… తక్షణ చర్యలు చేపట్టండి

సిఎస్‌కు సిఎం కెసిఆర్‌ ఆదేశం రేపటి రెవెన్యూ సదస్సు వాయిదా నగరంలో సమన్వయంతో ప్రజల సమస్యలు తీరుస్తున్నామన్న మేయర్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌సీఎస్‌ ‌సోమేశ్‌…

ముస్లింలకు సీఎం కెసిఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్‌ అని సీఎం అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్‌ ‌పండుగ చాటి చెప్తుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని…