Category తెలంగాణ

నిరుపేద విద్యార్థి ఉన్నత చదువు కోసం ఉప్పల ట్రస్టు చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 18 : రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్ప రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శీలం ముత్యాలు కూతురు, విద్యార్థిని సరిత ఆర్థిక ఇబ్బందుల దృశ్య ఉన్నత చదువు కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేస్ ఆర్థిక సాయం చేసి చేయూత అందించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ : కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: కాంగ్రెస్ మేధస్సు నుంచి పుట్టిన మానస పుత్రికయే ఉచిత విద్యుత్ పధకం దీనిని బిఆర్ఎస్ కాపీ కొట్టి నేడు కాంగ్రెస్ పై గ్లోబల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వ్యవసాయానికి చేసిన అభివృద్ధిని తెలంగాణ రైతాంగం మర్చిపోదు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని గతంలో అమలు…

గ్రామ పంచాయతీ కరోబత్ బిల్ కలెక్టర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న మంత్రి హరీష్ రావుకు కనిపించడం లేదాకాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్న జిపి పరిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతురాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయక కార్యదర్శిగా నియమించాలని కోరుతూ 12 రోజులుగా…

సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: గ్రామాల్లో జరుపుకునే బోనాల ఊరేగింపు ప్రజలందరిని సుఖ సంతోషాలతో చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపుర్ మున్సిపాలిటీ పరిధి కొమరంభీమ్ ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల జాతరలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 18: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం…

ఖబర్దార్ బిఆర్ఎస్ పార్టీనాయకులరా.. ఎల్లకొండ గ్రామo కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధించింది : నవపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 17: నవాబు పేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఎల్లకొండ గ్రామానికి 80 శాతం పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సోమవారం ఎల్లకొండ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆయన…

కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రభుత్వ శాఖలలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారని,గ్రామ పంచాయితీ కార్మికులు ఎం పాపం చేశారని,వారిని పర్మినెంట్ చేయడం లేదని సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచాల మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ…

3 కోట్లతో ప్రతి కాలనీలో సిసి రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు : ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర జులై 17: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామంలోని పొలాలకు వెళ్లే ఫార్మషన్ రోడ్లను దాదాపు మూడు కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఎమ్మెల్యే యాదయ్య ప్రోత్సాహంతో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరిగిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో…

శోభాయమానంగా శ్రీ కాళికాదేవి ఉత్సవ ఊరేగింపు .. ఊరేగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర జులై 17 : తాండూరు పట్టణంలోని కాళికాదేవి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం…