Category తెలంగాణ

హిందూ జాతిని ఏకీకృతం చేసిన తిలక్‌

గణేశ్‌ ఉత్సవాలతో స్వాతంత్య్రపోరాటంలో కర్తవ్యోన్ముఖం వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఖైరతాబాద్‌ ‌వినాయకుడిని దర్శించుకున్న బండి తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌దేశం నుంచి బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్‌ ‌తిలక్‌ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హిందూ సమజాన్ని ఏకం చేయడంతో…

9 ‌ననే నిమజ్జనం.. కావాలనే తప్పుడు ప్రచారం

తగిన ఏర్పాట్లు చేయాలని గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గణెష్‌ ‌నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణెళిష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్‌ ‌మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి ఈ నెల 9న శుక్రవారం వినాయకుడి నిమజ్జనం…

భారీగా పెరిగిన ఇంజనీరింగ్‌ ‌ఫీజులు

పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ‌ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌…

‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌ ‌త్వరలోనే సింగూరు…

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…

స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరహాలో… మూడు రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్‌ 17 ‌కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర  కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను…

ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయినా చలనం రాదా

పాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి సిఎం కెసిఆర్‌ ‌తీరుపై కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌పరిపాలన చేతగాకపోతే పదవి నుంచి దిగిపోవాలని సీఎం కేసీఆర్‌ను టీజేఎస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కు.ని ఆపరేషన్‌ ‌వికటించి మృతి చెందిన కుటుంబాలను శనివారం కోదండరామ్‌ ‌పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన…

దేశమంతా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం

తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.…

బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో వివక్ష

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ…