Category తెలంగాణ

బీఈడీ మూడో సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌ వాయిదా వేయాలి

– అటు టెట్.. ఇటు నెట్.. మరోవైపు ప్రాక్టిక‌ల్స్ – బీఈడీ విద్యార్థుల్లో అయోమ‌యం – కె.యు అధికారులు ఆలోచించాల‌ని విజ్ఞప్తి కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) కోసం దరఖాస్తు చేసిన కేయు పరిధిలోని వందలాదిమంది విద్యార్థులు అయోమయంలో…

అంద‌రి స‌మ‌న్వ‌యంతో నియంత్రణలో నేరాలు

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27ః వ‌రంగ‌ల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో వున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. భీమారంలోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు…

జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాల‌పై ఇంత జాప్య‌మా?

– రియ‌ల్ ఎస్టేట్‌కు నిబంధ‌న‌లుండ‌వు – జ‌ర్న‌లిస్టుల‌నేస‌రికి కోర్టు కేసుల పేరుతో సాకులు – ముఖాలు చాటేస్తున్న నాయ‌కులు – త‌ప్పించుకుంటున్న అధికార్లు – నిర‌స‌న‌కు దిగిన పాత్రికేయులు నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలబడి,సమాజంలోని అన్యాయాలను ఎండగడుతూ, ప్రజల గొంతుకగా మారిన జర్నలిస్టులు నేడు తమ కనీస హక్కు…

రూ.800 కోట్ల ట‌ర్నోవ‌ర్ కు క‌రీంన‌గ‌ర్‌ డీసీసీబీ

– ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ – స‌హ‌కార రంగ బ‌లోపేతానికి కృషి చేశారు – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27ః స‌హ‌కార వ్య‌వ‌స్థ రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తుంద‌ని, ప్ర‌భుత్వం పై భారం ప‌డ‌కుండా చూస్తుంద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఇలాంటి వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దాలి తప్ప నిర్లక్ష్యం చేయవద్దన్నారు. డీసీసీబీ…

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి

– కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన స‌ర్పంచ్‌ల‌కు స‌న్మానం – ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం కరీంనగర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27ః కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా గ్రామ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ పథకాలు అందించ‌డంలో, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి అని బీసీ సంక్షేమ‌, ర‌వాణా శాఖ‌ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. క‌రీంన‌గ‌ర్ పార్లమెంట‌రీ…

పేద‌ల‌కు గృహ భ‌ద్ర‌త క‌ల్పన ప్ర‌భుత్వ బాధ్య‌త‌

~ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నిరుపేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య…

ఎప్పటికైనా సొంతింటికి వెళ్లాల్సిందే

– దిల్లీ నాయకత్వం పిలుపు కోసం ఎదురు చూస్తున్నా – గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌మళ్లీ వార్తల్లోకి వొచ్చారు. ఎప్ప‌టికైనా సొంతింటికి వెళ్లక తప్పదని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే ఏదో ఒక రోజు అతను…

వేయిస్తంభాల గుడిని సందర్శించిన అడ్వకేట్‌ ‌జనరల్‌

‌హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సుదర్శన్‌రెడ్డి త‌న‌ సతీమణి, బంధువులతో కలిసి సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం అనంతరం రుద్రేశ్వరస్వామికి వ‌ద్ద‌ గోత్రనామాలతో లఘు రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయ నాట్యమండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్‌ ‌తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు…

తెలుగు ఆర్ట్ సినిమాల‌కు ఆద్యులు బి.నర్సింగరావు

Karimnagar Film Society

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఘనంగా చిత్రోత్సవం ప్రారంభం తెలంగాణ అణచివేతను కళ్లకు కట్టిన చిత్రం ‘మా భూమి’ 80వ వసంతంలోకి అడుగుపెట్టిన నర్సింగరావు.. కేక్ కట్ చేసి వేడుకలు కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘దాసి’ సినిమా ప్రదర్శన కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : తెలుగు చిత్రసీమలో కళాత్మక చిత్రాలకు ఆద్యుడు బి.నర్సింగరావు…