Category తెలంగాణ

ఆమనగల్లులో నేడు బిజెపి ఒకరోజు రిలే నిరాహార దీక్ష

ఆమనగల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 150 పడకల స్థాయికి పెంచాలని కోరుతూ ఈనెల 14న (శుక్రవారం) బిజెపి ఆమనగల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మండన్ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  గత అసెంబ్లీ…

ఉచిత విద్యుత్‌ ‌రద్దు కాంగ్రెస్‌ ‌దుర్మార్గపు ఆలోచన

కాంగ్రెస్‌ ‌పార్టీ నైజం బయటపడింది రేవత్‌ ‌వ్యాఖ్యలపై• మండిపడ్డ కెటిఆర్‌ ‌సహా బిఆర్‌ఎస్‌ ‌మంత్రులు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఉచిత విద్యుత్‌ ‌కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ ‌పార్టీదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను…

రేవంత్‌ ఉచిత కరెంట్‌ ‌వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

ఆయన నిర్ణయాలు ఫైనల్‌ ‌కావంటూ కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి ఆగ్రహం సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా రేవంత్‌ ‌వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్‌ ‌వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్‌ ‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం…

రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…

‘ఉమ్మడి పౌర స్మృతి’ తో దేశ ప్రజల మధ్య బిజెపి చిచ్చు

ప్రజలను చీల్చే నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తాం గంగా జమునా తహజీబ్‌ను కాపాడేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలి ముస్లిం లా బోర్డు కార్యవర్గం, ఎంఐఎం ప్రతినిధులతో భేటీలో తమ వైఖరిని స్పష్టం చేసిన సిఎం కెసిఆర్‌ ఉభయ సభల్లో కార్యాచరణకు ఎంపిలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే…

తప్పుడు రిటర్న్‌లు సమర్పిస్తే జరిమానా, జైలు

ఐటి అధికారి తీవ్ర హెచ్చరిక హైదరాబాద్‌, ‌జూలై 8 : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ ‌చీఫ్‌ ‌కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ…

సింగపూర్‌లో నేడు బోనాలు

ఇక్కడ పర్యటనలో ఉన్న మంత్రులకు ఆహ్వానం సింగపూర్‌, ‌జూలై 8 : సింగపూర్‌లో ఏడోసారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్‌ ‌సొసైటీసింగపూర్‌ ‌ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్‌ ‌టెంపుల్‌ ‌లో సింగపూర్‌ ‌బోనాల పండుగ 9 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు స్థాయికి సింగరేణి నికర లాభాలు

2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు ప్రకటించిన సంస్థ ఛైర్మన్‌ ‌మరియు ఎండీ శ్రీధర్‌ ‌గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర…

గిడ్డంగుల కార్పోరేషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ ‌భార్య రజని

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ ‌చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం అయ్యింది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్‌ ‌భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్‌…