Category తెలంగాణ

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కళా నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి అవార్డులు అందించడం అభినందనీయం అని లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 77 వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చరల్ లో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే మెగా అవార్డ్స్…

నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బిఆర్ఎస్  చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగ్గారెడ్డిమీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం…

పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతారు 

జగనామలో హ్యాట్రిక్‌ ‌సాధిస్తానన్న ముత్తిరెడ్డి ‌సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, తరకు వ్యతిరేకంగా కుట్రలు…

క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు.…

‌ప్రజలే సినిమా చూపిస్తారు..

బిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధంగా ఉండాలి దళిత, గిరిజన మహిళలకు రక్షణ ఏదీ స్వాతంత్య్ర దినోత్సవాన మహిళపై థర్డ్ ‌డిగ్రీనా.. వీటన్నటికీ సమాధానం ఎందుకు చెప్పరు కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌మహిళలపై అఘాయిత్యాలు కానరావడం లేదా : ట్విట్టర్‌ ‌పిట్ట పలకడం లేదని ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19…

23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..

సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభం  విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి  మంత్రి హరీష్ రావు పిలుపు మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్  మెదక్ జిల్లాలో  సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…

అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సమాయత్తం

నేటి నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటన హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ‌మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతున్నది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా…

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌,…