Category తెలంగాణ

వర్షంలోనూ నిర్విరామంగా మాన్‌సూన్ రెగట్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : హుస్సేన్ సాగర్ లో వరద నీరు చేరినప్పటికీ గురువారం మాన్‌సూన్ రెగట్టా 2023 టీమ్ రేసింగ్ ఈవెంట్ విరామం లేకుండా నిర్వహించబడింది. జోరుగా కురుస్తున్న వర్షం, ప్రతికూల వాతావరణంను కూడా దేశంలోని సైలర్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ జ్యూరీ, చీఫ్ అంపైర్ కెప్టెన్ అభిమన్యు పాటంకర్, ముంబైలోని…

నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు

భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ ‌నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్‌, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ…

డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా…

ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు…

డబ్బులపై ఆశతోనే దొంగతనం .. సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించిన పోలీసులు

– ఇద్దరు నిద్దతుల రిమాండ్ మరో ముగ్గురికై పోలీసుల వేట – కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తాండూరు ప్రజాతంత్ర జులై 19 : డబ్బులపై ఆశతోనే ఓ ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తెలిసిన ఓ ఇంటిలోనే దొంగతనాన్నికి పాల్పడ్డారు. ఈ ఈ భారీ చివరి సంఘటన…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర శివసేన రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యాత్ర నేడు…

జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: న్యూ యార్క్ కేంద్రంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జీ 20 సదస్సులో వికారాబాద్ ప్రాంతంకు చెందిన చైతన్య పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి జీ-20 సదస్సులో పాల్గొన్న మొదటి యువకుడు చైతన్య కావడం విశేషం జి ట్వంటీ సదస్సులో వ్యాపారంగంపై ప్రసంగించిన చైతన్యను వివిధ దేశాల ప్రతినిధులు…

చిల్కానగర్ లో ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభం

ఉప్పల్,  ప్రజాతంత్ర,  జూలై 19: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ…

ప్రజా సమస్యల పరిష్కారానికే బిజెపి భరోసా యాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జులై 19 : బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, కోమటి బస్తీ నుంచి గడప గడపకు నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి తెలియజేస్తూ 42వ రోజు ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను…