Category తెలంగాణ

కేయూ బీఈడీ మూడో సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్స్ వాయిదా

‍‍- ప్రజాతంత్ర వార్తకు స్పందన కాళోజీ జంక్షన్/ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి. ఒకవైపు తెలంగాణ టెట్, మరోవైపు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు అవరోధంగా మారడంతో విద్యార్థుల ఆందోళ‌న‌ను, మాన‌సిక వేద‌న‌ను యూనివ‌ర్సిటీ అధికారుల…

Suryapet | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు ప్రాధాన్యం

Suryapet Youth Congress meeting

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, : స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యమిస్తామ‌ని సూర్యాపేట (Suryapet)  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా…

Bhuvanagiri : అన్ని వర్గాల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి

Bhuvanagiri

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వలిగొండలో రూ. 50 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డు ప్రారంభం కాంగ్రెస్ 140వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘన సన్మానం వలిగొండ ప్రజాతంత్ర డిసెంబర్ 28: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చ‌దిద్దేది ఉపాధ్యాయులే..

TS UTF

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భ‌విష్య‌త్తును ఉన్న‌తంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేన‌ని పంచాయతీ రాజ్…

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి పొన్నం రవిచంద్ర ఏకగ్రీవం

Karimnagar Film Society

వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలకు సన్నాహాలు కరీంనగర్, ప్రజాతంత్ర : కరీంనగర్ ఫిలిం సొసైటీ (Karimnagar Film Society – కఫీసో) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నగరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పొన్నం రవిచంద్ర ఎనిమిదవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ ఎన్నికయ్యారు.   నూతన కార్యవర్గం…

ATM theft | ఏటీఎం మిషన్‌లో ఇనుప రేకు అడ్డుపెట్టి చోరీలు

ATM theft

ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు.. వరంగల్ పోలీసుల చేతికి ఏడుగురు నిందితులు రూ. 5.10 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ తాళాలు స్వాధీనం ఏటీఎం మిషన్‌లో లోపాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీ టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్న సీసీఎస్, కాజీపేట పోలీసులు Telangana crime news | ఏటీఎం కేంద్రాలకు కన్నం…

నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

– ఏటిఎంలను కట్‌ ‌చేసి భారీగా నగదు దోపిడీ – రంగంలోకి దిగిన పోలీసులు – దర్యాప్తు ముమ్మరం నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముఖాలకు మాస్కులు ధరించి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏటీఎంలు లూటీ చేశారు.శనివారం తెల్లవారు జామున కారులో వొచ్చిన దుండగులు.. గ్యాస్‌ ‌కట్టర్ల సహాయంతో…

ప్ర‌జాసంక్షేమానికే పెద్ద‌పీట‌

– పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 65% ప్ర‌జ‌ల‌కు ఉచిత‌విద్యుత్‌ – ప‌వ‌ర్ క‌ట్‌ల బాధ వుండ‌దు – ప్ర‌తి హామీని అమ‌లు చేస్తున్నాం – రైతు సంక్షేమానికి ప్రాధాన్య‌త‌నిస్తున్నాం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ నేల‌కొండ‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతుంద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు…

ఫార్మసీ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు

– అరవిందో ఫార్మసీ డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి   కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్:  పరిశోధనా రంగంలో ఆసక్తి కలిగిన యువతకు ఫార్మసీలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ఎం మదన్మోహన్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపునకు శనివారం…