Category తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో ఓవ్యక్తిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాల ప్రకారం కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తలపై గుర్తుతెలియని వాహనం డికొట్టి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి…

చర్చలు జరగలేదు.. సమ్మె ఆపేదిలేదు : సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంచాల మండల కేంద్రంలో సమ్మె 17వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేడు మంత్రితో ఎలాంటి చర్చలు జరగలేదని,సమ్మె ఆపేదిలేదని అన్నారు.పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతి కార్మిక సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచినట్లే పిలిచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అమెరికాకు…

తోమ్మిదవ విడత హరితహారంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటాలి : జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో హరితహారం, తోటల పెంపకం గూర్చి అన్ని మండలాల ఎంపిడిఓ, ఎంపిఓ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..మన జిల్లాలో ఈ సంవత్సరంకు గాను 2010 ఎకరాల పండ్ల తోటల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో మహాత్మా…

అనంతగిరిగుట్టపై వాహనాలు నిలిపితే చట్టరీత్యా చర్యలు: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 22: అనంతగిరి ఘాట్ రోడ్డుల పైన వాహనాలు నిలిపితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. గత మూడు నాలుగు రోజుల నుండి వర్షాలు పడుతుండటం తో అనంతగిరి ప్రాంతానికి సందర్శకులు/పర్యాటకులు చాలా మంది రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి…

పార్టీ నాయకుల,కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 :పార్టీ నాయకుల,కార్యకర్తల భావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్ (మామ) సూచించారు.నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విషయం శనివారం ప్రజాతంత్ర దినపత్రికలో వచ్చిన’ఇష్టం వచ్చినట్లు నియామాకాలు చేపట్టవద్దు’అనే వార్తకు ఆయన స్పందిస్తూ,ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉంటే ఏమన్నా తప్పులు…

కనుల పండువగా జరిగిన ‘ఆండాళ్’ తిరునక్షత్ర మహోత్సవం

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 22: కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం శనివారం కనుల పండువ గా జరిగింది. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు, శంషాబాద్ దివ్య సాకేతం, భద్రాచలం తదితర ఆలయాల్లో ఆండాళ్ పుట్టినరోజు పండుగ వైభవంగా జరిగింది. వనస్థలిపురం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు పారాయణం జరిగింది. గోదాదేవి విగ్రహాలకు తులసీమాలలు…

కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 20 : కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి అని చూడకుండా తెలంగాణ పోలీసులు ప్రవర్థించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు.రజాకార్ల పాలనను తలదన్నేల కెసిఆర్ పాలన…

పీఆర్టీయూటిఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 20 : పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శుల పిలుపుమేరకు సభ్యత నమోదు వారోత్సవాలను జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,మంచాల్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక సభ్యత్వం చేయించి ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా.. జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ,317 ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం…

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి : పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్(టిసిసి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం గోలిపురాలోని…