Category తెలంగాణ

గులాబీమయమైన ఇంద్రేశం.

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రజల ఆశీర్వాదంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్, ఆర్కే వన్ కాలనీలలో  ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వందలాది మంది…

అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 

*ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు శ్రీకారం *12.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు *ఆనందం వ్యక్తం చేసున్న సిటిజన్స్ *అభివృద్ధికి కేరాఫ్ గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటు ప్రశంసలు *నిర్విరామంగా 15 గంటలకు పైగా పర్యటించిన మంత్రి మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 28: అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని, నియోజకవర్గంలో…

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను విమర్శించడం సిగ్గుచేటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం నిజంగా హర్షనీయం  దళిత గిరిజనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇందిరా గాంధీ నుండి రాజశేఖర్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం…

అక్రమ నిర్మాణం అడ్డుకుని మా ఇంటిని కాపాడండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తమ ఇంట్లోకి గాలి, వెలుతురు రాకుండా ఇంటికి ఆనుకొని ప్రభుత్వ స్థలంలో చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి తమ ఇంటిని కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు సునీల్ శర్మ, సరోజ్ శర్మ, జ్యోతి శర్మలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…

బీసీ సబ్బండ వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఉంటాం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: మీ వెంటే మేం నడుస్తామని ఉద్గాటించారు.అన్ని కుల సంఘాలు  ఏకతాటికి వచ్చి మద్దతు ప్రకటించే దిశగా కదలి రావాలని  బొల్లారం, నల్తూర్ సంఘాలు పిలుపునిచ్చాయి.పటాన్ చెరు నియోజవర్గం  బొల్లారం మున్సిపాలిటీకి చెందిన మాజీ  సర్పంచ్ మన్నె స్వామి ముదిరాజ్, నల్తూర్  గ్రామపంచాయతీ కొర్లకుంట    ముదిరాజ్ సంఘల  ఆధ్వర్యంలో  ముదిరాజ్…

శ్రీనివాస కాలనీ లోని మంచినీటి పైప్ లైన్ కోసం కొనసాగుతున్న పోరాటం

వనస్థలిపురం ప్రజాతంత్ర 28 ఆగష్టు: బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస కాలనీలో నిలిపివేసిన మంచినీటి పైప్లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  మరియు బి యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి  మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల…

విదేశీ విద్యకు సహకారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తెలంగాణకు చెందిన విద్యార్థులకు విదేశాలలో  విద్యనభ్యసించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె. తారక రామారావు అన్నారని దిల్ సుఖ్ నగర్ లోని వీసా 9 కార్యాలయం ఎండి సాయికుమార్ మేడి ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని చికాగోలో…

ప్రజాప్రతినిధులే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే ఈటల రాజేంధర్

ఇల్లందు,ప్రజాతంత్ర,ఆగస్టు 26: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల…

కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి…