Category తెలంగాణ

భక్తిశ్రద్ధలతో మొలకల పండుగ

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 23 : తలకొండపల్లి మండలంలోని పాతకోట గ్రామపంచాయతీలో ఘనంగా మొలకల పండుగ ను గిరిజనులు ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గిరిజనతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పాతకోట గ్రామపంచాయతీ…

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : తాండూరు రూరల్ సీఐ రాంబాబు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయోద్దని అన్నారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంగెంకలాన్ లో వాగుదాటే ప్రయత్నం…

కుల వృత్తులకు అండగా సి.ఎం కేసీఆర్.. తుక్కుగూడ మున్సిపాలిటీ 250 లక్షల నిధులు : విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23 : కుల,చేతి వృత్తుల దారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖల్ 7 వార్డు 30 లక్షలు వ్యయంతో నిర్మించనున్న యాదవ్ సంఘం,గౌడ్ సంఘం కమ్యూనిటి భవనాల…

జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక ..అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : తాండూరు జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. జంగమ సమాజం గౌరవాధ్యక్షులుగా గూళి నీలకంఠ స్వామి, అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి, ప్రధాన కార్యదర్శులుగా మఠం నిరంజన్ స్వామి, ఉపాధ్యక్షులుగా గూళి విశ్వనాథం,…

రేక్యా తండాలో వైభవంగా బోనాల వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, జూలై 23 : కడ్తాల్ మండల పరిధిలోని రేఖ్యతండా లో సర్పంచ్ హరిచంద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ముఖ్య అతితులుగా జడ్పీటీసీ దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనం కుండను…

తెలంగాణ భవిష్యత్తు సీఎం కేసిఆర్ తోనే : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ భవిష్యత్తు సీఎం కేసిఆర్ తోనే సాధ్యమౌతుందని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖాల్ గ్రామానికి చెందిన బి జె పి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ పార్టీలో చేరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ…

మంత్రి కేటీఆర్ జన్మదిన గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 23: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు నల్లగొండ నరసన్న చే ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్…

జెపిఆర్ ని సత్కరించిన శంకర్ యాదవ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23 : బోనాల సందర్భంగా ఆదివారం సరూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ జెపిఆర్ ను ఘనంగా సత్కరించారు.

గడి మైసమ్మ బోనాల పండుగలో అమ్మవారికి మంత్రి హరీష్ రావు మొక్కులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర,జూలై 23: గడి మైసమ్మ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లి. అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో…