Category తెలంగాణ

లక్ష్మి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 29: పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు, మాజీ ఏమ్మెల్సి రాములు నాయక్ హామీ ఇచ్చారు. పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అల్మాస్ గూడాలోని…

శరవేగంగా అమీన్ పూర్ అభివృద్ధి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా  తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున నగర్, ఇక్రిశాట్ కాలనీ లలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.…

కాజిపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో అమ్మవారి కృప నియోజవర్గ ప్రజలపై ఉంటుందని ఎంఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.జిన్నారం మండలం కాజీపల్లి శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవ నిర్వాహకులు నీలం…

పేదవారికి అండగా నిలిచిన మహమ్మద్ షాబుద్దీన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: బీదవాళ్లకు సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఉందనీ బీద కుటుంబానికి చెందిన కే రాజు కే ప్రవీణ్    తడకపల్లి కి చెందిన వారి తండ్రి గత పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. డిసిసి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షాబుద్దీన్  ధర్పల్లి చంద్రం దృష్టికి తీసుకు వెళ్ళగానే  వారికి…

బీఆర్ఎస్ లో చేరేముందు ఆలోచించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో అత్తుఇమామ్ మాట్లాడుతూ చిల్లర డబ్బులకు ఆశపడి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేయొద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన…

ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: జండర్ సెన్సిటైజేషన్ ఫర్ యూత్ శివమ్స్ గార్డెన్ లో సంజీవిని పారామెడికల్ కాలేజ్ బాలికలకు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ  ఫౌండేషన్ ఏపీఎఫ్  సహాయ సహకారంతో  గత రెండు రోజుల నుండి స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో 60 మంది అమ్మాయిలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.…

సభ్యత్వ నమోదు లో పిఆర్ టియుసంఘం ముందజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: గజ్వేల్ మండలంలో  పిఆర్టియు 2023 వ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఊడెం వేమారెడ్డి, తిగుల్ల లింగం గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఊడెం వేమారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు సంఘం ముందంజలో ఉంటుందని, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతితో…

నూతన తహశీల్దార్ కు మండల కో ఆప్షన్ సభ్యుడు శాలువాతో సన్మానం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 29:జగదేవపూర్ మండల కేంద్రానికి నూతనoగా తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ ను   మండల కో- ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఎక్బాల్  శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు . వీరితో పాటుగా మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల…

ఆలయాల అభివృద్ధికి కృషివిద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

;మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నాదని దయ్యాలగుండు తండాలో. నూతనంగా నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ గుడి ప్రతిష్ట హోమంలో పాల్గోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, వైస్ ఎం పి పి సునిత అంద్యా నాయక్, గ్రామలసర్పంచ్ బిఆర్ఎస్…