Category తెలంగాణ

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: మీయాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైల్ విస్తరణతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా బుధవారం ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,…

సముచిత స్థానాన్ని కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే సాధ్యమైంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి పదవులతో గౌరవించడం ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కుర్ర సత్యనారాయణ ని ఆయన నివాసంలో నీలం మధు ముదిరాజ్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీలో…

6వ వార్డు అభివృద్ధికి కృషి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 6వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ అన్నారు. బుధవారం  15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షల…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన బాణావత్ నాజి ఆరోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్  వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బిచ్యా నాయక్,…

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అన్నారు. బుధవారం మంగళపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు…

యాచకుడిని వృద్ధాశ్రమంలో చేర్చి మానవత్వం చాటుకున్న 28వ వార్డ్ కౌన్సిలర్ భర్త రాజ్ కుమార్. 

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:వికారాబాద్ పట్టణంలో నేపాల్ కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అతని నుండి వచ్చే దుర్వాసన స్థానిక వ్యాపారులు భరించలేక వికారాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ భర్త రాజు కుమార్  దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాజ్ కుమార్ స్పందించి మున్సిపల్…

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్‌

ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్‌…

హైకోర్టు కేసులతో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలలో ఆందోళన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలయ్యింది. పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత కేసులు హైకోర్టులో విచారణకు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.!. వనమా వెంకటేశ్వరరావుపై…

మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త,…