Category తెలంగాణ

కవిత కేసీఆర్‌ ‌వదిలిన బాణమే

– అందులో అనుమానం లేదన్న కోమటిరెడ్డి – సీఎం రేవంత్‌ అం‌టే అభిమానమని వ్యాఖ్య హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ ‌వొదిలిన బాణం కవిత అని ఆయన అభివర్ణించారు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్‌ ‌చేస్తోందని వ్యంగ్యంగా అన్నారు.…

సీఎం రేవంత్‌ ‌తీరు దారుణం

– కసబ్‌లాగా కేసీఆర్‌ని ఉరితీయాలని అంటారా – మండిపడ్డ ఎమ్మెల్యే సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2:అసెంబ్లీలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ‌మండిపడ్డారు. నదీ జలాలపై పీపీటీలో పాయింట్‌ ‌లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌…

మూసీ ప్రణాళికపై స్పష్టత ఏదీ

– వ్యయంపైనా గందరగోళ వ్యాఖ్యలు – నిర్వాసితులకు అన్యాయం చేస్తే అడ్డుపడతాం – బుల్‌డోజర్లను అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2: మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు. ఒకసారి లక్ష కోట్లు…

న్యూ ఇయర్‌ ‌వేడుకల్లో విషాదం

– హైదరాబాద్‌లో బిర్యాని తిని ఒకరి మృతి – 15 మందికి తీవ్ర అస్వస్థత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి01: రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 31 ‌రాత్రి న్యూ ఇయర్‌ ‌సెలబ్రేషన్స్ ‌గ్రాండ్‌గా జరుపుకున్నారు. పబ్బులు, క్లబ్బులు, ఫామ్‌ ‌హౌస్‌, ‌రిసార్టస్ ‌కొంతమంది సొంత రూముల్లో న్యూ ఇయర్‌ ‌సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో కొన్నిచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. న్యూ ఇయర్‌…

అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం

– జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి జనగామ, ప్రజాతంత్ర, జనవరి 1: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు  అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల‌ అనేకం చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన…

సర్పంచ్‌ల పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాలి

– మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌డిమాండ్‌ ‌సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి1: పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్‌ ఎం‌పీ రఘునందన్‌ ‌రావు  డిమాండ్‌ ‌చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. గురువారం అక్బర్‌పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్‌లో ఎంపీ రఘునందన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో…

పబ్బులపై ఈగిల్‌ ‌టీమ్‌ల దాడులు

– డ్రగ్స్ ‌వాడిన డిజెల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి1: భాగ్యనగరంలో డ్రగ్స్ ‌వినియోగంపై ఈగల్‌ ‌టీమ్‌ ‌కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో డ్రగ్స్ ‌వినియోగాన్ని గుర్తించారు.సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు డీజేలు డ్రగ్స్ ‌తీసుకొని మ్యూజిక్‌ ఆపరేట్‌…

ఎక్సైజ్‌ ‌శాఖకు న్యూ ఇయర్‌ ‌కిక్కు

– డిసెంబరులో రూ.5,102 కోట్లకు విక్రయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 1:రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్‌ ‌మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తంమీద‌ రూ.5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ ‌శాఖ…

రాష్ట్ర విద్యా విధానంలో టి-సాట్‌ను భాగస్వామ్యం చేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు టి సాట్‌ ‌సిఇవో వినతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి1: ప్రభుత్వం చేపట్టబోయే ’నూతన విద్యా విధానం’ లో టి-సాట్‌ ‌నెట్‌వర్క్ ‌ను భాగస్వామిని చేసే విధంగా చూడాలని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబును సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ ‌రెడ్డి కోరారు. మంత్రి శ్రీధర్‌ ‌బాబును…