Category తెలంగాణ

దేవస్థానంలో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

– న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుంది.. – పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఎంతోమంది ఇండ్లు ప్లాట్లు భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరిగింద‌ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య , పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్…

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు!

– నెలాఖరులో నోటిఫికేషన్‌ ‌ఛాన్స్ ‌- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2 : ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా…

గూడ్స్ వాహనాలపై 7.5 శాతం లైఫ్ టాక్స్

– ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు – వాహన సారథిలో చేరిన రాష్ట్రం – మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి2: రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శు క్రవారం రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ…

అక్షర తపస్వి.. సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే

– రేపు 195వ జ‌యంతి  సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్య పూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్ రత్నా కర్’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. భారతీయ సంఘ సంస్కర్త,…

భారత దేశ చరిత్రలో శక్తి సమానత్వ చిహ్నం

“ఒక్క దీపం వేల దీపాలను వెలిగించవచ్చు. దీపం జీవితాన్ని తగ్గించబడదు.” – బుద్దా. ఈ లోకయతమైన వాక్యం భారతదేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది. అది సావిత్రిబాయి పూలే జీవితం మరియు వారసత్వాన్ని ప్రతిబింప చేస్తుంది. ఆమె జీవితం, విద్య, మహిళల హక్కులు. సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం…

ప్ర‌జాభిప్రాయంపై పోలీసుల జోక్యం వ‌ద్దు

– మ‌ల్గి గ్రామంలో ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై నేడు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌ – ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగిస్తున్న టీపీజేఏసీ – ఇటువంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని పోలీసుల హెచ్చ‌రిక‌లు – కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌స్థుల‌పై ఎటువంటి ఆంక్ష‌లు వ‌ద్దు – టీపీజేఏసీ ముఖ్య‌మంత్రికి లేఖ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2:  మల్గి గ్రామంలో ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్, రెసిన్ తయారీ పరిశ్రమకు…

సమృద్ధిగా యూరియా నిల్వలు

– శాస‌న‌మండ‌లిలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2ః ​​రైతులకు అవసరమున్నంతమేర యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని, యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 12,000…

బోగస్ ఓట్లను తొలగించాలి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట పురపాలికలోని ఆరో వార్డులో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని ఆ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు తాళ్ల రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాచేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల తెగ సంచార కుటుంబీకులు గతంలో యాదగిరిగుట్టకు రాగా కొందరి స్వార్థ రాజకీయాల వల్ల…

క్రీడా కోటా ఫలితాల ప్రకటనలో జాప్యమెందుకు?

– ఆట‌గాళ్ల‌తో మూడేళ్లుగా విద్యాశాఖ ఆట‌లు! – క్రీడా పాల‌సీ అంటూ కొత్త‌రాగం – అంధ‌కారంలో 28 మంది జాతీయ క్రీడాకారుల భ‌విత‌వ్యం – అక్ర‌మ నియామ‌కాల‌పై ఎటూ తేల్చ‌ని వైనం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2:  డీఎస్సీ-2024 స్పోర్ట్స్ నియామకాలపై  అడిగిన ప్రతిసారి 33 మంది నియామకల్లో కొద్దిమంది అనర్హులతోపాటు ఫాం 3 &…