Category ప్రత్యేక వ్యాసాలు

ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

Koyala Magha Punnami

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న  వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు  ఎవరి మధ్య  ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్‌ ‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ  మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…

ముదురుతున్న రాష్ట్ర‌ రాజకీయాలు

కేంద్రంతో వియ్యం, రాష్ట్ర నాయకత్వంతో కయ్యంగా కాంగ్రెస్ తీరు కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కునేనా ? (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి) రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. విపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్‌, బిజెపిలపై అధికార కాంగ్రెస్‌ ఏకధాటిగా విరుచుకుపడుతుండ‌గా, తామేమీ తీసిపోమన్నట్లు ఆ పార్టీలు కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ధ్వ‌జమెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు అసలు పాలన…

ముగిసిన మహోజ్వల ఘట్టం

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  మహా కుంభమేలా! 144 ఏళ్లకోమారు వొచ్చే మహాకుంభ మేలా మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన  ఈ కుంభమేలాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివొచ్చారు. అక్కడ…

సోషల్‌ ‌మీడియా ప్రభావం ఎవరి పైన?

ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్‌ ‌మీడియాలోనే గడిపేస్తు న్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ ‌మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ‌ఫోన్‌ ‌వినియోగం విపరీ తంగా పెరిగిపోవడం, ఇంట ర్‌నెట్‌ ‌ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సో…

దక్షిణ కాశీ ‘శ్రీముఖలింగం’

మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా ఉత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతలు ఇవే.. ‘కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖ లింగంలో ముఖదర్శనం ‘ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నానికి సుమారు నూట ఇరవై కిలో మీటర్ల దూరంలో జీవనది…

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి. శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లిం గాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో…

పరీక్షా సమయంలో పరేషాన్‌ ఎం‌దుకు.?

ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి,విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.ఇంటర్‌ ‌ప్రక్టీకల్స్  ‌పరీక్షలు మొదలయ్యాయి.వచ్చే  మాసం నుండే, ఇంకా పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు.సెమిస్టరు పరీక్షలు మొదలయ్యాయి.పరీక్షలకుహాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలనుతప్పక పాటించినట్లైతే…

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారు మూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి…

కుల గణన ఎత్తుగడలు ఫలించేనా?

బీసీ  నినాదం కలిసొచ్చేనా? స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కులగణన చుట్టే  రసవత్తరంగా రాజకీయాలు స్థానిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ అందరిదీ  బీసీల దారిగా మారింది.  బీసీలపై గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రేమను ఒలకబోస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలదీ…