Category ప్రత్యేక వ్యాసాలు

సమగ్ర పంటల బీమా పై ప్రణాళికలు అవసరం!

అకాల వర్షాలు మరోమారు తెలుగు రాష్ట్రాల రైతులను దెబ్బతీసాయి. పంట చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో పంటలు నేలకొరిగాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు రాక..అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఏటా ఇది జరుగుతున్న తంతే. వరి, బొప్పాయి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు ఇలా దెబ్బతింటున్నాయి. అన్నదాతల పంటల సాగు జూదంలా మారింది. పంటలు దండిగా పండితే…

రిశాట్-1బి: అంతరిక్షంలో భారత అకుంఠిత నేత్రం

 ఈ రాడార్‌కు ఒక విశిష్ట శక్తి ఉంది – అది పగలు-రాత్రి, ఎండా-వాన, మంచు-పొగమంచు తేడా లేకుండా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలదు. ఒకప్పుడు సైనికుడు సరిహద్దులో చిన్న కదలికను పసిగట్టాలన్నా, విపత్తు సమయంలో సహాయక బృందం మారుమూల గ్రామానికి దారి కనుక్కోవాలన్నా ఎన్నో సవాళ్లు. కానీ రిశాట్-1బి తన ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్‌లతో…

ట్రంప్ ట్రాప్ లో పడొద్దు… ఇంకా మిగిలే ఉంది..!

యుద్దమైన,రాజకీయమైన ఓ సుదీర్ఘ ప్రస్థానం ఎప్పుడూ వేడి చల్లారకుండా నాయకులు పార్టీ కార్యకర్తల్లో ఆవేశపు నిప్పు రాజేస్తూ ఉండాలి. ఆ పని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో భావోద్రేకాల వేడి చల్లారకుండా రెట్టింపు ఉత్సాహం తనదైన శైలిలో నిరూపించారు.మోదీ నేర్పరితనం కంటే కూడా వ్యూహం చాల శక్తివంతమైనదని పలుమార్లు రుజువు చేసారు. నిన్న జరిగిన పాకిస్థాన్,…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు

2024 ఎన్నికల వరకు దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గోదావరి కావేరి అనుసంధానం అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానది కావేరి అనుసంధానం పేర సర్వే చేసి తొమ్మిది లింకులు ప్రతి పాదించింది. దక్షిణ భారత దేశంలో…

శాంతి చర్చలు- శాస్త్రీయ అవగాహన

. దేశమంతా *యుద్ధం-శాంతి* పైనే చర్చ జరుగుతున్నది. మధ్య భారతంలో మావోయిస్టులపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. వారి అంతమే మా పంతం అని స్పష్టం చేస్తూ వచ్చింది. ఇంకో పక్క కాశ్మీర్ లో జరుగుతున్న హింసతో పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది . రిహార్సల్ గా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయమని పిలుపునిచ్చింది. ఈ…

పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా ?

   ఉగ్రవాదులను పెట్టిపోషించి, దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లేనా.. గత రెండు రోజులుగా పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టినచర్యలు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న భారత ప్రజలకు స్వాంతన చేకూరినట్లేనా అంటే, తోక ఒంకర ఉండే దాయాది దేశానికి ఇది ఎట్టి పరిస్థితిలోనూ సరిపోదంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాక్‌ పటం కనిపించకుండా చేసినప్పుడే ముష్కరులచేతిలో మృతి…

కులగణన: ఆవశ్యకత, సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విద్య ఆరోగ్యం ఉపాధి వంటి కీలక రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన కులాలను గుర్తించడం సులభ మవు తుంది. ఇది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత దోహద పడుతుంది. కులగణన వెనుకబడిన కులాల వాస్తవ పరిస్థితిని సమాజానికి తెలియజేస్తుంది. ఇది సమాజంలో వారి స్థానాన్ని మెరుగుపరచడానికి వారు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడానికి వారి సాధికారతను పెంపొందించడానికి…

యం యస్‌ ఆచార్యకు స్వాతంత్య్ర సమర యోధుడనే గుర్తింపు

ఆర్యసమాజ్‌ నాయకులు, హయగ్రీవాచార్య కృషితో… మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసి యితరులకు మార్గదర్శకుల్కెన యం. యస్‌. ఆచార్యకు పత్రికా రచనను వృత్తిగా స్వీకరించిన వీరు వరంగల్‌ కేంద్రంగా ఆంధ్ర దినపత్రిక విలేఖరిగా, ఏజంటుగా ప్రజాసేవారంగంలోకి దిగారు. అభ్యుదయ భావాలుగల వీరు ప్రతి సమస్యను సహేతుకంగా వివరించడంలో అందెవేసిన చేయి ఎన్నో సమస్యలకు…

సాహితీ వినీలాకాశంలో ధృవతార రవీంద్రనాథుడు

 అహం స్వ వినాశనానికి దారితీయడమే కాకుండా, సమాజ వికాసానికి కూడా అడ్డుకట్టగా మారుతుంది. ప్రజ్ఞాపా టవాలు స్వయం కృషితో మాత్రమే సిద్దిస్తాయి. ఆసక్తి,పట్టుదల వలన అనితర సాధ్యమైన ప్రతిభ స్వంత మవుతుంది. ఎలాంటి కృషి లేకుండా వడ్డించిన విస్తరిలా ప్రతిభ మన ముంగిట వాలదు. ప్రతిభను ప్రపంచానికి వెల్లడి కాకుండా అడ్డుకోవడం వలన అంతిమంగా నష్టమే…