వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..
‘‘మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న…
