Category ప్రత్యేక వ్యాసాలు

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..

‘‘‌మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న…

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల కోసం కేసియార్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్ళాలి…

తెలంగాణ ప్రజల ఆస్తుల్ని బహిరంగంగా వేలం పాటలో అమ్ముకొని రియల్‌ ఎస్టేట్‌ ‌చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ అమ్మకాలు ఆపి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూముల అమ్మకాన్ని సవాల్‌ ‌చేస్తు సుప్రీమ్‌ ‌కోర్టుకు పోవాలి. 7200 కోట్ల విలువైన భూముల్లో పరిశ్రమల్ని పునఃప్రారంభించడానికి దిల్లీలో దీక్షకు…

భారతంలో శిశు మరణాలు ప్రధాన సమస్య అవుతోందా ?

ప్రతి వెయ్యి మంది జన్మించిన 5 ఏండ్ల లోపు శిశువుల్లో మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేట్‌, ఐయంఆర్‌)‌గా వర్ణిస్తారు.  దేశ శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం ఉంటుందని మనకు తెలుసు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గణాంకాల ప్రకారం…

ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఎదుగుతున్న బి.సి.లు

ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ‌లో సింహాభాగం కేటాయిస్తుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్‌ ‌దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తూ వివిధ కుల వృత్తులకు…

పెడ ధోరణులు… సామాజిక మాధ్యమాలు..!

సామాజిక మాధ్యమాలలో నవ సమాజం తీరు తెన్నులు చూస్తే ఇది నాగరిక సమాజమేనా అనే అనుమానం కలుగక మానదు… ఖండాలు దాటి దేశాలు దాటి ఉన్న  వాళ్ళను కులాలకు మతాలకు సంస్కృతలకు అతీతంగా ఒక్కటీ చేస్తున్న సామాజిక మాధ్యమాలు లక్ష్యం ఏమిటి అన్నది విస్మరిస్తున్నారు అనేకమంది. ముఖ్యంగా ముఖపుస్తకంలో కొందరి వ్యక్తుల ధోరణి అభ్యంతర కరంగా…

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతో ఒత్తిడి తగ్గుతుందా.. మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ, కొందరు ఇంకా ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. మొదట్లో, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌సులభంగా అనిపించేది. ఇప్పుడు ఒత్తిడితో కూడి మానసిక ఆందోళనలకు దారి తీస్తోంది. మరి కొందరిలో కరోన తో వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌  ‌కు  అలవాటు పడి…

మట్టి మర్యాదను మంటగలుపవద్దు..!

‘‘‌విచ్ఛలవిడి పెస్టిసైడ్స్, ‌రసాయనాలు, ఎరువులు వాడడంతో వ్యవసాయ భూములు ఎడారులుగా మారతాయని వివరిస్తున్నారు. మట్టి ఆరోగ్యం క్షిణిస్తే రాబోయే రోజుల్లో 8 బిలియన్ల ప్రపంచ ప్రజలకు పోషకాహారం అందడం అసాధ్యమని తెలుస్తున్నది. నేలలో కార్బన పదార్థాల పరిమాణం 12 – 15 శాతానికి పెంచగలిగితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే మంచి వ్యవసాయ దిగుబడులు పొందవచ్చని…

‘‌యాచక దశ నుండి తెలంగాణ శాసక దశకు రావాలి’’

‘‘‌మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం… ఇదే జీవితం.. ఇందులోనే మరణం!’’ అని ఉద్యమాన్ని శ్వాసించిన మహెరీపాధ్యాయుడు ప్రొఫెసర్‌ ‌కొత్త పల్లి జయశంకర్‌..’’ నేడు ప్రొఫెసర్‌…

నడుస్తున్న పాలన జయశంకర్‌ ఆలోచనలకు విరుద్ధం..

నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్‌ ‌కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే  నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్‌ ‌వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే…